Akash Missile System | జమ్ముకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 36 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ 300 నుంచి 400 డ్రోన్లతో దాడులకు తెగబడింది. అయితే, దూసుకొస్తున్న ఈ డ్రోన్లను గాలిలో ఉండగాన
India Pakistan Tension | ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు చెందిన శ్రీరామ్నాయక్, జ్యోతిబాయి దంపతుల ఏకైక సంతానమే మురళీనాయక్ (23).మురళీనాయక్ చిన్నతనంలోనే ఈ కుటుంబం బతుకుదెరువు కోసం ముంబ�
India Pakistan Tension | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొన్నది. దేశంలోని పోర్టులు, షిప్యార్డులు, టెర్మినళ్లలో భద్రతను పెంచింది. ఈ ఆదేశాలు
Fact Check | భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ తప్పుడు ప్రచారంతో సోషల్మీడియాలో కూడా వక్రబుద్ధిని చాటుకుంటున్నది. దాయాది చేస్తున్న అసత్య ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం తిప్పికొడు�
Balochistan | భారత్తో యుద్ధానికి దిగిన పాకిస్థాన్కు బలూచిస్థాన్ పక్కలో బల్లెంలా మారింది. బలూచిస్థాన్ను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకునే దిశగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ’ (బీఎల్ఏ), ఇతర వేర్పాటువాద గ్రూప్
యుద్ధవార్తల ప్రసారంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రజలకు చేరవేసే ముందే నిజానిజాలు నిర్ధారించుకోవాలని కేంద్ర సమాచార, ప్రసారశాఖ అన్ని మీడియా సంస్థలు, న్యూస్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీచేసింది.
Pakistan Drones | భారత్పై దాడికి పాక్ సైన్యం టర్కీ తయారీ డ్రోన్లను ప్రయోగించిందని సైనికాధికారులు శుక్రవారం వెల్లడించారు. భారత్లోని సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని గురువారం రాత్రి పాకిస్థాన్ డ్రోన్ �
అంతర్జాతీయ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్రూమ్ ఏర్పాటు చేసినట్టు భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.
Pakistan Drones | పాకిస్థాన్ వరుసగా రెండోరోజు భారత్పై డ్రోన్ల దాడికి దిగింది. సరిహద్దు రాష్ర్టాలైన జమ్ముకశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్లోని 20 నగరాలు లక్ష్యంగా శుక్రవారం రాత్రి వందల సంఖ్యలో డ్రోన్లు దూసు�
దేశీయ స్టాక్ మార్కెట్లపై భారత్-పాకిస్థాన్ ఉద్రిక్తతల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. రెండు రోజుల్లో మదుపరుల సంపద రూ.7 లక్షల కోట్లకుపైగా ఆవిరైపోయింది మరి. గురువారం బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) �
India Pakistan Tension | భారత్ను నేరుగా ఎదుర్కొనే సత్తాలేక పాక్ సైన్యం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నది. నిరాయుధులైన ప్రజల ప్రాణాలను బలిగొంటున్నది. ఆస్తులను ధ్వంసం చేస్తున్నది. శుక్రవారం మరో ఇద్దరు అమాయకులను బలిగొన్�
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు భారీగా తగ్గాయి. గత నెలలో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలోకి పెట్టుబడులు ఏడాది ప్రాతిపదికన 3.24 శాతం తగ్గి రూ.24,269 కోట్లకు పరిమితమైనట్టు అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స�
భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సీఆర్పీఎఫ్లో బదిలీలు, పోస్టింగ్ ఆర్డర్స్, సిబ్బంది శిక్షణా కోర్సులను వాయిదా వేస్తున్నట్టు అధికారులు శుక్రవారం ప్రకటించారు.
పాకిస్థాన్పై భారతదేశం యుద్ధం చేసి లాహోర్తోపాటు 9 ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేయడం పట్ల మాజీ సైనికుడిగా గర్వ పడుతున్నానని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ ప్రపంచానికే పాకిస్థాన్ ప్రమాదకరంగా మారిందన�
బాస్మతి బియ్యం ధరలు అమాంతం పెరగడంతో కొందరు దానిని భారత్-పాక్ ఉద్రిక్తతలకు ముడిపెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల భారత బియ్యం ఎగుమతుల సంఘం (ఏఐఆర్ఈఏ) కీలక ప్రకటన చేసింది.