India Pakistan Ceasefire | భారత సైన్యం అప్రతిహత విజయాలు సాధిస్తున్న సమయంలో అకస్మాత్తుగా మోదీ ప్రభుత్వం కాల్పుల విరమణకు అంగీకరించడం ఏమిటని విస్తుపోయారు. అనేక చానళ్లు మార్చారు. కానీ ఏ చానల్ మార్చి చూసినా ఇదే వార్త! ఒకే బ్
సరిహద్దు జిల్లాల్లో పాక్ సైన్యం కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. శనివారం జరిపిన మోర్టార్ షెల్లింగ్, డ్రోన్ దాడుల్లో ఇద్దరు జవాన్లతో సహా ఏడుగురు మృతి చెందారు. గాయపడిన వారిలో ఏడుగురు బీఎస్ఎఫ్ సిబ్�
Telangana Bhavan | కశ్మీర్ ఎస్యూ, శ్రీనగర్ ఎన్ఐటీ, పంజాబ్లోని ఎల్ఎఫ్ యూ, ఐఐటీ జమ్ములో రెండు తెలుగు రాష్ర్టాల విద్యార్థులు ఎంతోమంది చదువుతున్నారు. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో బిక్కుబిక్కుమం టూ స్వస్థలాలకు
Indian Army | నియంత్రణ రేఖ వద్ద అక్నూర్ సమీపంలో టెర్రరిస్ట్ లాంచ్ప్యాడ్లను భారత ఆర్మీ ధ్వంసం చేసింది. ఇటీవల పంజాబ్, జమ్ముకశ్మీర్లలో పాకిస్థాన్ వరుసగా డ్రోన్ దాడులకు తెగబడటంతో ఈ దాడులు చేసినట్టు రక్షణ మ�
India Pakistan Tension | ఉగ్రవాదులు, వారికి మద్దతు పలికే వారికి భారత్ శనివారం గట్టి హెచ్చరిక జారీ చేసింది. ఇకపై ఏ ఉగ్రదాడినైనా యుద్ధ చర్యగానే పరిగణిస్తామని స్పష్టం చేసింది. అందుకు తగిన విధంగా స్పందించాలని భారత ప్రభుత్
India Pakistan Tension | పాక్ తన సార్వభౌమాధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను నిలబెట్టుకోవటంలో ఆ దేశానికి అండగా ఉంటామని చైనా ప్రకటించింది. శనివారం చైనా-పాక్ విదేశాంగ మంత్రుల మధ్య జరిగిన ఫోన్ సంభాషణపై చైనా విదేశాంగ కార్�
Vikram Misri | కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ ఉల్లంఘించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలపై దీటుగా జవాబిస్తామని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టం చేశారు. కాల్పుల విరమణను ఉ�
Ceasefire | భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలతో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం కొంత తేలికపడింది. కాల్పుల విరమణకు పాకిస్థాన్ ప్రతిపాదించగా భారత్ అంగీకరించింది. పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు రెం�
Indian Army | పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వెల్లడించారు. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి కొన్ని గంటలుగా పాకిస్థాన్ కాల్పులు జరుపుత�
Fact Check | కాల్పుల విరమణకు అంగీకరించిన కొద్దిగంటల్లోనే పాకిస్థాన్ డ్రోన్ దాడులకు తెగబడటంతో సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే జమ్ములోని నగ్రోటా వద్ద సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దా�
మారణహోమం ఏదైనా అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిందేనని ఐక్యరాజ్యసమతి ఆర్థిక, సామాజిక మండలి శాశ్వత సభ్యుడు, తెలంగాణ వాసి ఏలూరి శ్రీనివాసరావు తెలిపారు. ఇస్లామిక్ టెర్రరిజం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నదని �
భారతదేశానికి జరిగిన అన్యాయంపై తిరుగుబాటు మొదలైంది. బుధవారం జరిగిన ఆపరేషన్ సిందూర్ ఫేజ్-1 మాత్రమే. ఇలాంటివి ఇంకా రా బోతున్నాయి. బహుశా ఈ యుద్ధం రెండు మూడేండ్ల్లపాటు జరిగినా ఆశ్చర్యపోనక్కరలేదు అని విశ్ర