పాకిస్థాన్తో యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశంలోని చమురు, గ్యాస్ నిల్వలపై కేంద్రం స్పష్టతనిచ్చింది. పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ప్ర జలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చమురు
పాకిస్థాన్ కాల్పుల్లో మృతిచెందిన ఆర్మీ జవాన్ మురళీ నాయక్కు బీఆర్ఎస్ నాయకులు నివాళులర్పించారు. శుక్రవారం ఎల్లారెడ్డిపేటలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, నాయకులు కలిసి మురళీ నాయక్ చిత్ర�
Air India | భారత్ - పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిరిండియా కీలక ప్రకటన చేసింది. సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు తెలిపింది. మే 15వ తేదీ వరకు విమాన సర్వీసులు నిలిపివేసినట్లు ప�
India-Pakistan Tension | ఆపరేషన్ సిందూర్ తర్వాత మరోసారి పాక్ కవ్వింపు చర్యలకు దిగింది. ఉత్తర కశ్మీర్లోని బారాముల్లా నుంచి గుజరాత్లోని భుజ్ వరకు సరిహద్దులోని 26 ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి డ్రోన్లతో దాడికి తెగబ�
Operation Sindoor | ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్తో సైనిక ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో భారతదేశ తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్ కోసం ఎంపికైన నలుగురు భారతీయ వైమానిక దళ(ఐఏఎఫ్) అధికారులలో ఒకరైన గ్రూ�
Operation Sindoor | పహల్గాం ఉగ్ర దాడిని చూస్తే తన రక్తం మరుగుతున్నదని 1965 ఇండియా-పాకిస్థాన్ యుద్ధంలో నేరు గా పాల్గొన్న తెలంగాణ బిడ్డ కెప్టెన్ లింగాల పాండురంగారెడ్డి ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో చెప్పారు. నాడు ఆయన �
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్'.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల్ని తీవ్రతరం చేసింది. ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇవి అటు పాకిస్థాన్ స్టాక్ ఎక్సేంజ్, ఇటు భారతీ�
దేశీయ కరెన్సీకు మరిన్ని చిల్లులు పడ్డాయి. భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటుండటంతో దేశీయ కరెన్సీ భీకర నష్టాల్లోకి జారుకున్నది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 81 పైసలు నష్టపోయి 85.58
ప్రయాణికులు విమానాశ్రయాలకు తమ విమానాలు బయల్దేరే సమయానికి మూడు గంటలు ముందుగానే రావాలని విమానయాన సంస్థలు కోరాయి. పాకిస్థాన్తో యుద్ధం నేపథ్యంలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో భద్రతను ప్రభుత్వం కట్టుది�
‘ఆపరేషన్ సిందూర్'తో భారత్ - పాకిస్థాన్ మధ్య తీవ్రమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పరిస్థితులు చేయిదాటితే.. పూర్తిస్థాయి యుద్ధంవైపు మళ్లే అవకాశాలూ ఉన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పౌరులు చాలా అప్రమ�
భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శంషాబాద్ జోన్ డీసీపీ రాజేశ్ సూచించారు. శంషాబాద్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, రాళ్లగూడ, పాత శంషాబాద్ తది�
రక్షణ రంగంలో సైన్యం మీద భారత్ పెడుతున్న ఖర్చు పాకిస్థాన్ కన్నా తొమ్మిది రెట్లు అధికమని స్వీడన్కు చెందిన ఒక సంస్థ సోమవారం వెల్లడించింది. పహల్గాం దాడి అనంతరం భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న
జమ్ము కశ్మీరులోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను బలిగొన్న ఉగ్రవాదుల కోసం భద్రతా దళాల వేట కొనసాగుతోంది. గడచిన ఐదు రోజులలో కనీసం నాలుగుసార్లు ఉగ్రవాదుల ఆచూకీని భద్రతా దళాలు గుర్తించాయి. ఒక సందర్భంలో భద్రతా �
పహల్గాం ఉగ్రదాడికి సమాధానంగా భారత్ నుంచి ప్రతీకార దాడులు జరుగుతాయన్న భయంతో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరు (పీవోకే) వ్యాప్తంగా ఉన్న అనేక ఉగ్రవాద స్థావరాలను ఖాళీ చేయిస్తూ వారిని సైనిక శిబిరాలలోకి, బంకర్లల�
న్యూఢిల్లీ: పాకిస్థాన్పై ఇండియా 1971 యుద్ధం గెలిచి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జావా మోటార్సైకిల్స్ రెండు కొత్త రంగుల్లో తమ బైక్స్ రిలీజ్ చేసింది. స్వర్ణిమ్ విజయ్ వర్ష్ ఉత్సవాల్లో భాగంగా ఈ రెండు కొత