షాబాద్ : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణల�
subhash chandra bose love story | నేతాజీ పేరు చెప్పగానే ఒక గంభీరమైన రూపం కళ్ల ముందు మెదలాడుతుంది. స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటాన్ని ఎంచుకుని, యువతను స్వరాజ్య పోరాటం వైపు తీసుకెళ్లిన ఒక వీరుడు గుర్తొస్తాడు.
kangana ranaut | భారత స్వాతంత్ర్య ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలపై కోర్టు విచా
Kangana Ranaut | విలాసవంతమైన యాచకురాలు ఎవరైనా ఉన్నారంటే ఇటీవల పద్మశ్రీ అవార్డు తీసుకున్న కంగనా రనౌత్. ఆమె సినిమా యాక్టర్. కళాకారిణి. కళామాతల్లికి సేవ చేస్తోంది సంతోషమే.
వజ్రోత్సవ భారతం| ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 30 దేశాల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వజ్రోత్సవ భారతం అనే పేరుతో ఆన్లైన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమాన్ని
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన భారత ఆటగాళ్లను ప్రధాని మోదీ కీర్తించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్
వచ్చే బడ్జెట్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల కోట్లు అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం నేతన్న, రైతన్నకు సర్కారు చేయూత స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల/సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ఆగస్�
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు రాజ్భవన్లో గవర్నర్, ప్రగతిభవన్లో సీఎం జెండావిష్కరణ హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజ
Kohinoor Diamond | కోహినూర్ వజ్రం భారత్లో ఎక్కడ దొరికింది? ఇది బ్రిటన్ ఎలా చేరింది? వారి వారసత్వ కానుకగా ఎలా మారింది? వివరాలు ఒకసారి చూద్దాం..
బీబీనగర్ : మండల పరిధిలోని బీబీనగర్ ఎయిమ్స్లో 75వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డైరెక్టర్ వికాస్ భాటియా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిబ్బంది, విద్యార్థులందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ దేశం, సమా�
75th independence day | గోల్కొండ కోట ( Golconda fort )పై జాతీయ జెండా ( National Flag ) రెపరెపలాడింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోటలోని రాణిమహల్ ప్రాంగణంలో సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించ
జన గణ మన | ఇరాన్కు చెందిన ఓ బాలిక మాత్రం భారతీయులకు వినూత్నంగా పంద్రాగస్టు విషెష్ తెలిపారు. వాయిద్య పరికరం సంతూర్పై జన గణ మన ఆలపించి భారతీయుల హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సామాజ�