హైదరాబాద్ : స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ ఉన్నతాధికారులతో సీఎస్ సోమేశ్ కుమార్ శనివారం సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 8 నుంచి 22వ తేదీ వరకు ఈ వేడుకలను నిర్వహించనున్నా�
హైదరాబాద్ : తెలంగాణలో స్వాతంత్య్ర వజ్రోత్సవాల నిర్వహణపై, కమిటీ చైర్మన్, ఎంపీ కే కేశవరావు నేతృత్వంలో శుక్రవారం సమావేశమైంది. జీఏడీ విభాగం సిద్ధం చేసిన ప్రతిపాదనలపై కమిటీ చర్చించింది. 15 రోజుల ఉత్సవ కార్యాచ
భారతదేశ నైపుణ్యాలకు పర్యాయపదంగా, ఒకనాడు ప్రపంచం మొత్తం అబ్బురపడేలా చేసిన ఖాదీకి కేంద్రం ఉరి వేస్తున్నది. చేతితో నేసిన బట్టతో మాత్రమే జాతీయ జెండాను తయారు చేయాలని ‘ఫ్లాగ్ కోడ్-2002’ తెలియజేస్తున్నది. కానీ
మన సిరిసిల్లకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఇక్కడి కార్మిక క్షేత్రానికి తెలంగాణతోపాటు మరో 12 రాష్ర్టాల నుంచి జాతీయ జెండాల తయారీ ఆర్డర్ దక్కింది. ఆగస్టులో స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా
భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా స్వాతంత్ర వజ్రోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించాలని శేరిలింగంపల్�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను తెలంగాణ అత్యంత వైభవంగా నిర్వహించనున్నది. రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు మిన్నంటనున్నాయి. ప్రతి ఇల్లు స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటుతూ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నది. దేశ స్వాతం
షాబాద్ : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిరాడంబరంగా నిర్వహించారు. బుధవారం 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి కలెక్టరేట్ ఆవరణల�
subhash chandra bose love story | నేతాజీ పేరు చెప్పగానే ఒక గంభీరమైన రూపం కళ్ల ముందు మెదలాడుతుంది. స్వాతంత్య్రం కోసం సాయుధ పోరాటాన్ని ఎంచుకుని, యువతను స్వరాజ్య పోరాటం వైపు తీసుకెళ్లిన ఒక వీరుడు గుర్తొస్తాడు.
kangana ranaut | భారత స్వాతంత్ర్య ఉద్యమంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్పై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్వాతంత్ర్యంపై కంగనా చేసిన వ్యాఖ్యలపై కోర్టు విచా
Kangana Ranaut | విలాసవంతమైన యాచకురాలు ఎవరైనా ఉన్నారంటే ఇటీవల పద్మశ్రీ అవార్డు తీసుకున్న కంగనా రనౌత్. ఆమె సినిమా యాక్టర్. కళాకారిణి. కళామాతల్లికి సేవ చేస్తోంది సంతోషమే.
వజ్రోత్సవ భారతం| ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 30 దేశాల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వజ్రోత్సవ భారతం అనే పేరుతో ఆన్లైన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమాన్ని
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన టోక్యో ఒలింపిక్స్లో అద్భుత ప్రదర్శనతో అంతర్జాతీయ క్రీడా వేదికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించిన భారత ఆటగాళ్లను ప్రధాని మోదీ కీర్తించారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్
వచ్చే బడ్జెట్లో రూ.20 వేల నుంచి రూ.30 వేల కోట్లు అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శం నేతన్న, రైతన్నకు సర్కారు చేయూత స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల/సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్, ఆగస్�
ఘనంగా పంద్రాగస్టు వేడుకలు రాజ్భవన్లో గవర్నర్, ప్రగతిభవన్లో సీఎం జెండావిష్కరణ హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజ