Independence Day | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఏడాది జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు. కానీ కశ్మీర్లో మూడేండ్ల తర్వాత తొలిసారిగా ఇంటర్నెట్ �
మంత్రి తలసాని | అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శమని రాష్ట్ర పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Modi and NCC Cadet : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగం అనంతరం చిన్నారులు, పాఠశాల విద్యార్థుల మధ్యకు వెళ్తుంటారు. ఈసారి కూడా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్సీ�
ప్రధాని ప్రసంగంలో కీలక అంశాలు | 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎనిమిదోసారి ఎర్రకోటలో జెండాను ఎగుర వేశారు. అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించారు. స్వాతంత్ర్య సమరయోధులకు వందనం చేసి.. తన ప్రసంగాన్ని ప్రా�
సీఎం కేసీఆర్| తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం నాలుగు శాతానికిపైగా పెరిగిందని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్కు ట్రీ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చిందన్నారు.
సీఎం కేసీఆర్| వ్యవసాయరంగంలో రాష్ట్రం అసాధారణ అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలకు చిరునామాగా మారిన తెలంగాణ.. స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అద్భుతమైన కృషితో వ్యవసాయ రంగ�
75 ఏళ్లుగా దేశమంతా ఆగస్ట్ 15నే స్వాతంత్ర్య వేడుకలు ( Independence Day ) జరుపుకుంటోంది. భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు అది. కానీ పశ్చిమ బెంగాల్లోని ఓ పట్టణం, దాని చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం మూడు ర�
పంద్రాగస్టు వేడుకలు| పంద్రాగస్టు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఓ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్ల( Sainik Schools )లో బాలికలకు ఎంట్రీ ఉంటుందని ఆయన చెప్పారు. చాలా మంద�
తెలంగాణ భవన్| టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.