శాసనసభ| రాష్ట్ర వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శాసన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని 135 కోట్ల మంది జరుపుకునే పండుగ స్వాతంత�
ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని | 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు
రాజ్నాథ్ సింగ్| దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు.
ప్రధాని మోదీ| 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ దేశ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని నింపాలని ఆకాంక్�
ప్రజల కోసం చర్చించాల్సిన అత్యున్నత వేదిక కరోనాపై పోరాటం ఇంకా ముగిసిపోలేదు అర్హులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలి మన బిడ్డలు ఆటంకాలను అధిగమించి ఒలింపిక్స్లో పతకాలు సాధించారు స్వాతంత్య్ర దినోత్సవ సందేశ�
న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ ప్రజలకు ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన రాజ్యాంగ ఆదర్శాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సాధించేందుకు ప్రజలంతా కలిసి పనిచేయాలని కోరారు.
‘నిశిరాత్రి వేళ.. ప్రపంచమంతా నిద్రించే సమయంలో.. భారతదేశం మాత్రం జీవితానికీ, స్వేచ్ఛకూ స్వాగతం చెబుతున్నది’ అంటూ చట్టసభ సాక్షిగా నెహ్రూ పలికిన మాటల్ని ఎవరు మర్చిపోగలరు. స్వాతంత్య్రం వచ్చిన సందర్భం అది. దే�
భువనగిరి కలెక్టరేట్ : స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు యాదాద్రిభువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. వేడుకలను కరోనా నిబంధనలకు అనుగుణంగా చేపట్టనున్నట్లు కలెక్టర్ పమేలాసత్పతి �
Independence Day Special | మొఘలుల చుట్టూ తిరుగుతూ కాళ్లా వేళ్లా పడితే.. చివరకు జహంగీర్ సంరక్షుడు అహద్ షాజహాన్ను ఒప్పించి సూరత్లో ఈస్టిండియా కంపెనీ ఏర్పాటుకు అనుమతిచ్చాడు. అలాంటిది దాదాపు రెండు వందల ఏండ్లలో
Independence day | రేపు 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.
Independence day special | అది 1947 ఆగస్టు 15.. ఎన్నో ఏండ్ల బానిస బతుకుల నుంచి విముక్తి లభించిన రోజు. ఆనాడు రాజధాని ఢిల్లీ సహా దేశమంతటా ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారు.
రాజాపేట: మండలంలోని బేగంపేటలో దేశానికి స్వాతంత్రం వచ్చిన 1947 ఆగస్టు 15 నుంచి నేటికి మువ్వన్నెల జెండా రెపరెపలాడుతూనే ఉంది. నాడు గ్రామానికి చెందిన బల్జె వీరయ్య, బద్దం నర్సింహారెడ్డి, చిగుళ్ల మల్లయ్యలు తొలిసార