సీఎం కేసీఆర్| వ్యవసాయరంగంలో రాష్ట్రం అసాధారణ అభివృద్ధి సాధించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలకు చిరునామాగా మారిన తెలంగాణ.. స్వరాష్ట్రంలో ప్రభుత్వం చేసిన అద్భుతమైన కృషితో వ్యవసాయ రంగ�
75 ఏళ్లుగా దేశమంతా ఆగస్ట్ 15నే స్వాతంత్ర్య వేడుకలు ( Independence Day ) జరుపుకుంటోంది. భరతమాత స్వేచ్ఛా వాయువులు పీల్చిన రోజు అది. కానీ పశ్చిమ బెంగాల్లోని ఓ పట్టణం, దాని చుట్టూ ఉన్న కొన్ని గ్రామాలు మాత్రం మూడు ర�
పంద్రాగస్టు వేడుకలు| పంద్రాగస్టు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాన ఎర్రకోటపై నుంచి ప్రధాని నరేంద్ర మోదీ ఓ కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి దేశంలోని అన్ని సైనిక్ స్కూళ్ల( Sainik Schools )లో బాలికలకు ఎంట్రీ ఉంటుందని ఆయన చెప్పారు. చాలా మంద�
తెలంగాణ భవన్| టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కే కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు.
శాసనసభ| రాష్ట్ర వ్యాప్తంగా పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శాసన సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. దేశంలోని 135 కోట్ల మంది జరుపుకునే పండుగ స్వాతంత�
ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని | 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగుర వేశారు. అంతకు ముందు
రాజ్నాథ్ సింగ్| దేశవ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తన నివాసంలో జాతీయ జెండా ఎగురవేశారు.
ప్రధాని మోదీ| 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ దేశ ప్రజల్లో కొత్త ఉత్సాహాన్ని, చైతన్యాన్ని నింపాలని ఆకాంక్�
ప్రజల కోసం చర్చించాల్సిన అత్యున్నత వేదిక కరోనాపై పోరాటం ఇంకా ముగిసిపోలేదు అర్హులంతా వ్యాక్సిన్ వేయించుకోవాలి మన బిడ్డలు ఆటంకాలను అధిగమించి ఒలింపిక్స్లో పతకాలు సాధించారు స్వాతంత్య్ర దినోత్సవ సందేశ�
న్యూఢిల్లీ, ఆగస్టు 14: దేశ ప్రజలకు ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మన రాజ్యాంగ ఆదర్శాలైన న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సాధించేందుకు ప్రజలంతా కలిసి పనిచేయాలని కోరారు.
‘నిశిరాత్రి వేళ.. ప్రపంచమంతా నిద్రించే సమయంలో.. భారతదేశం మాత్రం జీవితానికీ, స్వేచ్ఛకూ స్వాగతం చెబుతున్నది’ అంటూ చట్టసభ సాక్షిగా నెహ్రూ పలికిన మాటల్ని ఎవరు మర్చిపోగలరు. స్వాతంత్య్రం వచ్చిన సందర్భం అది. దే�