జాతీయ జెండాను ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సీఎస్ సమీక్ష హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రా వు ఈ నెల 15�
అవి భారీ షిప్పింగ్ కంటైనర్లు. ఇప్పుడవి సరుకుల రవాణా వదిలేసి ఢిల్లీలోని ఎర్రకోట ముందు పెద్ద పెద్ద గోడల్లాగా కనిపిస్తున్నాయి. వీటిని అక్కడ ఉంచింది పోలీసులే కావడం గమనార్హం. పంద్రాగస్ట్ వేడుక
గ్రెనైడ్ దాడి | జమ్మూకశ్మీర్లోని బారాముల్ల జిల్లా కేంద్రంలో భద్రతా సిబ్బందిపై గ్రెనైడ్ దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు భద్రతా సిబ్బందిపైకి గ్రెనైడ్ విసరడంతో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతోప�
న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత 8 నెలలుగా పోరాడుతున్న రైతులు కేంద్రంలోని అధికార బీజేపీకి మరో హెచ్చరిక జారీ చేశారు. స్వాతంత్ర్య దినోత్సవమైన ఆగస్ట్ 15న జాతీయ జెండాను బీజేపీ నేతలు, మంత్రులు
న్యూఢిల్లీ: 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు చరిత్రలో నిలిచిపోయేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నది. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి 75 వారాల ముందే అంటే ఈ నెల 12 నుంచే ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్న�