నల్లగొండ : స్వాతంత్య్ర స్ఫూర్తిని నేటి తరానికి అందించాల్సిన గురుతరమైన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్ర�
హైదరాబాద్ : దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ప్రారంభమయ్యాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులు బాజాభజంత్రీలతో �
కరీంనగర్ : స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలను పూర్తిచేసుకున్న శుభ సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాలలో భాగంగా మంగళవా�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలకు తెలంగాణ ముస్తాబైంది. 15 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న ఈ వేడుకలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం ప్రారంభించనున్నారు. హెచ్ఐసీసీలో నిర్వహించే ప్రారంభ వ�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం 15 రోజులపాటు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఈ వేడుకలను అంబరాన్ని తాకేలా నిర్వహి�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ప్రతిఒక్కరిలో దేశభక్తి స్పురించేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ నెల 8 నుంచి 22 దాకా నిర్వహించనున్న వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. స్వాతంత్య్ర ప�
రాష్ట్రంలో 57 ఏండ్ల వయస్సున్నవారికి స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకొని 15 నుంచి కొత్త పింఛన్లు అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో కొత్తగా 10 లక్షల మంది లబ్ధిపొందుతారని చెప్పారు. వీరితో ప
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తికావస్తున్న సందర్భం గా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా వజ్రోత్సవాలను నిర్వహించనున్నది. ఈ నెల 8 నుంచి 22 వరకు నిర్వహించే ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ హై
జైళ్లలో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగినవారిలో కొందరిని విడుదల చేయనున్నట్టు శనివారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. 75 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 మంది ఖైదీలకు విము క్తి క
స్వతంత్ర వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని వర్తమాననికి అందించేందుకు ఉద్యుక్తులు కావాలని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు గాను ప్రతి ఒక్కరు స్వతంత్ర వజ్రోత్సవాలల�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకోవాలని రాష్ట్ర ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. వజ్రోత్సవాల నిర్వహణపై శుక్రవారం జగిత్యాల జిల్లా అధికారుల�
ప్రజలు, యువతలో దేశభక్తి భావన పెంపొందేలా స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. ఆగస్టు 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జె�
దేశభక్తి పెంపొందే విధంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణపై గురువా రం ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా వజ్రో�