ట్యాంక్బండ్పై ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ‘సన్డే-ఫన్డే’ కార్యక్రమం ఉండడంతో ఆ సమయంలో ఆ ప్రాంతంలో వాహనాలకు అనుమతి ఉండదని నగర జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ట్యాంక్బం�
స్వాతంత్య్ర సమరస్ఫూర్తి ప్రజ్వరిల్లింది.. మువ్వన్నెల కీర్తి రెపరెపలాడింది..భారీ జాతీయ జెండాల ప్రదర్శన ఆసాంతం అబ్బురపరిచింది.. భారత్ మాతాకీజై నినాదం దేశభక్తిని మరింత పెంచింది. భారత స్వతంత్ర వజ్రోత్సవా�
భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వజ్రోత్సవాలకు వన్నె తెస్తున్నారు. శనివారం సరూర్నగర్
గోల్కొండ కోటలో సోమవారం ఉదయం 10 గంటలకు స్వాతంత్య్ర దిన వేడుకలు జరుగుతాయని, ఈ సందర్భంగా ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు గోల్కొండ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీ
వజ్రోత్సవ భారతావనికి ‘చెలిమె’ అందిస్తున్న సాహితీ నీరాజనం ఇది. ‘నమస్తే తెలంగాణ’ ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వచ్చింది. అనేక మంది కవితలు రాసి స్వాతంత్య్రోద్యమ విలువలపై తమ మమకారాన్ని చాటుకున్నారు. వారంద�
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ నెల 15న చారిత్రక గోలొండ కోటలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. పంద్రాగస్టు రోజున ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కే చంద్రశే�
స్వాతంత్య్ర వజ్రోత్సవ ఖ్యాతి దశదిశలా వ్యాపించేలా శుక్రవారం పలు కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ఒకవైపు రాఖీ పండుగను జరుపుకొంటూనే మరోవైపు జాతీయభావాన్ని చాటారు. పలు చోట్ల సామూహిక రక్షా బంధన్ కార్యక�
భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా క్రికెట్ అభిమానులకు బీసీసీఐ ప్రత్యేక మ్యాచ్ను అందించబోతోంది. 90వ దశకంలో ప్రపంచ క్రికెట్ను ఏలిన దిగ్గజాలతో మ్యాచ్ నిర్వహించనున్నది. ‘ఆజాదీకా అమృత్ మహోత్సవ్’లో భా�
న్యూఢిల్లీ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల వేళ భారీ కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. ఢిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి రవాణా చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఆనంద్ విహా
సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్లు అంటూ వల వేస్తున్నారు.
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురసరించుకొని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల భవనాలు, వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రధాన కూడళ్లు విద్యుత్ దీపాల అలంకరణతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి.
Freedom Run | స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఫ్రీడమ్ రన్ను (Freedom Run) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఫ్రీడమ్ రన్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పెద్దఎత్తున
National Flag | రాష్ట్ర వ్యాప్తంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతోన్న విషయం తెలిసిందే. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర