PM Modi | స్వతంత్రం వచ్చినప్పుడు భారత్ నిలబడలేదని, ముక్కలు చెక్కలవుతుందని చాలామంది అన్నారని ప్రధానిమోదీ చెప్పారు. కానీ అనుమానాలను పటాపంచలు చేస్తూ భారత్ నిలిచి గెలిచిందన్నారు.
PM Modi | దేశవ్యాప్తంగా 76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర వేడుకల వేదికైన ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Modi) జాతీయ జెండాను
దేశానికి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా సోమవారం పంద్రాగస్టు వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు కలెక్టరేట్ ఆవరణలో జరిగే వేడుకల్లో ము�
చారిత్రక ఓరుగల్లు కోటలో స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకున్నది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న తేలికపాటి వర్షాన్ని కూడా లెక్క చేయకుండా వజ్రోత్సవాలను వి�
భారత స్వతంత్ర వజ్రోత్సవాల వేళ ఓ ఐపీఎస్ అధికారి హరిత యజ్ఞం చేపట్టాడు. 365 రోజుల్లో 365 మొక్కలు నాటాలని నిర్ణయించాడు. 15 ఆగస్టు, 2021 నుంచి రోజుకో మొక్క నాటుతూ సంరక్షిస్తు న్నాడు. శాంతిభద్రతలతోపాటు పచ్చదనానికి ప్ర
భారత స్వతంత్ర వజ్రోత్సవాల్లో సంస్కృతీ సంరంభం వెల్లివిరిసింది. కళాకారులు నిర్వహించిన ప్రద ర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. బతుకమ్మలు, బోనాలు, కోలాటాలతో సందడి నెలకొంది. పటాకు లు, తారాజువ్వల వెలుగుల్లో వజ్ర�
సామూహిక జాతీయ గీతాలాపనతో సమైక్యతా స్ఫూర్తిని చాటాలని డీజీపీ మహేందర్రెడ్డి ఆకాంక్షించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాప
రాజ్యాధికారాన్ని శాసించే కార్పొరేట్ల
పాలైన ప్రభుత్వ యంత్రాంగం
చీకట్లో జ్వలించిన ఒక వెలుగు రేఖ
సమస్త జాతిని ఏకత్రాటిపై నడిపించే
సమర్థ నాయకత్వం
అత్యద్భుత ప్రగతి పధంలో సాధ్యమైన
సంక్షేమ తెలంగాణ రాష్ట్�