భారత స్వాతంత్య్ర వేడుకలు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వైభవంగా జరిగాయి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్య్ర దిన వేడుకలు అంబరాన్నంటాయి. నియోజకవర్గంలోని పలు డివ�
దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు మిన్నంటాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. దిగ్గజ క్రికెటర్ ధోనీతో మొదలుపెడితే డేవ�
నియోజకవర్గ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్, శామీర్పేట, ఘట్కేసర్, కీసర, మూడుచింతలపల్లి మండలాలతో పాటు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠ
దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయభావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా జెండా పండుగను ఘనంగా నిర్వహించారు
కాప్రా డివిజన్ వంపుగూడ లక్ష్మీఎలైట్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో పంద్రాగస్టు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప్పల సురేశ్ (55) ప్రసంగిస్తూ గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలి పోయాడు
భారత స్వాతంత్య్ర వేడుకలు సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లతో పాటు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా దేశం మొత్తం మువ్వన్నెల పతాకం రెపరెపలు ఆకాశన్నంటాయి. ఈ క్రమంలో పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా భారత దేశానికి, భారత క్రికెట్ అభిమానులకు �
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా సీఎం మమతా బెనర్జీ జానపద కళాకారులతో చేయి చేయి కలిపి డ్యాన్స్ చేశారు.
జగిత్యాల : ఎంతో మంది మహనీయుల పోరాటాల ఫలితంగా దేశానికి స్వాతంత్య్రం లభించిందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించ�
మహబూబ్నగర్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్ర ది�