భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సంబురాలు అంబరాన్నంటాలయి. వీధివీధినా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. అన్ని చోట్లా పలువురు ప్రముఖులు జాతీయ జ�
దేశ విద్యుత్ అవసరాలకు తగినవిధంగా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నదని డైరెక్టర్లు అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం హెడ్డాఫీస్
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అబిడ్స్, జీపీఓ సర్కిల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు న�
స్వాతంత్య్ర అమరవీరుల త్యాగం మరువలేనిదని, వారి వీరపోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఆ మహనీయుల స్ఫూర్తితో తెలంగాణ రాష్
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో సోమవారం స్వాతం�
రంగారెడ్డి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబురాన్నంటాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన�
భారత స్వాతంత్య్ర వేడుకలు సోమవారం ముషీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో వైభవంగా జరిగాయి. రాజకీయ పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వాతంత్య్ర దిన వేడుకలు అంబరాన్నంటాయి. నియోజకవర్గంలోని పలు డివ�
దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ సంబురాలు మిన్నంటాయి. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు తెలిపారు. దిగ్గజ క్రికెటర్ ధోనీతో మొదలుపెడితే డేవ�
నియోజకవర్గ వ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. మేడ్చల్, శామీర్పేట, ఘట్కేసర్, కీసర, మూడుచింతలపల్లి మండలాలతో పాటు మున్సిపాలిటీల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠ
దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయభావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాప్తంగా జెండా పండుగను ఘనంగా నిర్వహించారు
కాప్రా డివిజన్ వంపుగూడ లక్ష్మీఎలైట్ విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో పంద్రాగస్టు సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఉప్పల సురేశ్ (55) ప్రసంగిస్తూ గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలి పోయాడు
భారత స్వాతంత్య్ర వేడుకలు సోమవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం, కుత్బుల్లాపూర్ జంట సర్కిళ్లతో పాటు నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంగా దేశం మొత్తం మువ్వన్నెల పతాకం రెపరెపలు ఆకాశన్నంటాయి. ఈ క్రమంలో పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా భారత దేశానికి, భారత క్రికెట్ అభిమానులకు �