హైదరాబాద్: భారత స్వతంత్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించే ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఈనెల 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమయ�
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, యువతీయువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి స్ఫూర్తిని చాటారు. ఎమ్మె�
ఉమ్మడి జిల్లాలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాలకు విశేష స్పందన లభించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు స్వచ్ఛందంగా ముందుక�
జాతిపిత మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే ఫొటోతో అఖిల భారతీయ హిందూ మహాసభ తిరంగా మార్చ్ చేపట్టింది. ఓ వాహనంపై గాడ్సే పెద్ద ఫొటో పెట్టి ఊరేగింపు చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఉత్తరప్రదేశ్లో�
ఒమన్ : ఒమన్ దేశంలోని మస్కట్ సీబ్ మబేలా మస్కట్ మున్సిపాలిటీ క్యాంపులో 75వ భారతదేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు కొత్త చిన్నయ్య, గాంధారి నరేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి సంబుర
శతాబ్ది ఉత్సవాల నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారాలని, దీని కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని ప్రధాని నరేంద్రమోదీ జాతి జనులకు పిలుపునిచ్చారు. ‘పంచ ప్రాణాల’ పేరిట ఐదు లక్ష్యాలను నిర్దేశించారు. 76వ స�
స్వతంత్ర భారత వజ్రోత్సవాలు అంబరానికి విస్తరించాయి. వేడుకలతో దేశం పులకరించిపోతున్న వేళ మువ్వన్నెల పతాకం అంతరిక్షం అంచున రెపరెపలాడింది. అంతరిక్ష కేంద్రంలో భారత పతాకాన్ని ఆవిష్కరించిన ఫొటోను భారత సంతతి�
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన సంబురాలు అంబరాన్నంటాలయి. వీధివీధినా మువ్వన్నెల పతాకాలు రెపరెపలాడాయి. అన్ని చోట్లా పలువురు ప్రముఖులు జాతీయ జ�
దేశ విద్యుత్ అవసరాలకు తగినవిధంగా సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేస్తున్నదని డైరెక్టర్లు అన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూడెం హెడ్డాఫీస్
సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అబిడ్స్, జీపీఓ సర్కిల్లో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు న�
స్వాతంత్య్ర అమరవీరుల త్యాగం మరువలేనిదని, వారి వీరపోరాట ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. ఆ మహనీయుల స్ఫూర్తితో తెలంగాణ రాష్
మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుంచామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో సోమవారం స్వాతం�
రంగారెడ్డి జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబురాన్నంటాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయం పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన�