స్వాతంత్య్ర దినోత్సవానికి కార్యాలయాలు, పాఠశాలలు, మైదానాలు ముస్తాబయ్యాయి. సోమవారం వేడుకలకు స్టాల్స్, శకటాలను ప్రదర్శించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రజానీకానికి, ప్రముఖులకు వసతులు కల
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించిన సేవాపతకాలకు రాష్ర్టానికి చెందిన 34 మంది ఎంపికయ్యారు. తెలంగాణ అదనపు డీజీ విజయ్కుమార్, సంగారెడ్డి ఎస్పీ మాదాడి రమణకుమార్కు రాష్ట్రప�
స్వాతంత్య్ర దినోత్సవానికి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాలతో పాటు ప్రతి పల్లె ముస్తాబైంది. వేదికలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్, శకటాలను అధికారులు సిద్ధం చేశారు. ఆహుతులను అల�
భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. మామిడి తోరణాలు, రంగుల కాగితాలు కట్టి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను ముస్తాబు చేశారు.
ప్రతి శని, ఆదివారాల్లో కరీంనగర్లోని కేబల్బ్రిడ్జిపై వీకెండ్ మస్తీ నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మ�
దేశ ప్రజలంతా సోదరభావంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. కులం, మతం, ప్రాంతం, భాషా గుర్తింపు కంటే భారతీయ పౌరుడనే గుర్తింపే అత్యున్నతమైనదని చెప్పారు.
Golconda Fort | గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం పరిశీలించారు. వేదికతో పాటు వేడుకలు నిర్వహించే ప్రాంతాల్లో కలియతిరిగిన సీఎస్ అ
Independence Day | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసి, జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఆగస్టు 15 సందర్భంగా భద్రతా సంస్థలు పకడ్బందీ ఏర్పాట్లు �
Anju celebrates Pak's Independence Day | భారత్కు చెందిన అంజు ( Anju) పాకిస్థాన్ ప్రియుడు నస్రుల్లాతో కలిసి సోమవారం ఆ దేశ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్నది. ప్రియుడితోపాటు పలువురితో కలిసి కేక్ కూడా కట్ చేసింది. ఈ వీడియో క్లి
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా వజ్రోత్సవాలు ఏడాది పొడవునా కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది.
Independence Day | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకలు జరిగే గోల్కొండ కోట వద్ద మూడెంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా పేర్కొన్నారు.
హోఠోఁపే సచ్చాయీ రహతీ హై జహా దిల్ మే సఫాయీ రహతీ హై హమ్ ఉస్ దేశ్ కే వాసీ హై.. జిస్ దేశ్ మే గంగా బహతీ హై॥ హిందీ సినీగీత రచయిత శైలేంద్ రాసిన ఈ గీతం ప్రతీ భారతీయుడి హృదయాన్ని ఆవిష్కరిస్తుంది. ‘ముఖంలో నిజాయత
రిలయన్స్ డిజిటల్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరోసారి ‘డిజిటల్ ఇండియా సేల్' ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్లలో భాగంగా స్మార్ట్ఫోన్లు, యాపిల్ ఎయిర్ప్యాడ్స్, వాషింగ్ మెష�
తెలంగాణ రైతులకు అరుదైన గౌరవం దక్కింది. వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసినందుకుగానూ రాష్ర్టానికి చెందిన నలుగురు రైతులకు ఈ నెల 15న ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర వేడుకలకు ఆహ్వానం అందింది.