దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు దక్కుతున్న ఘనత, గుర్తింపుల్లో అటవీ శాఖ కూడా ఉండటం చాలా గొప్ప విషయం అని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి రాకేశ్ మోహన్ డోబ్రియాల్ (Dobriyal) అన్నారు.
ప్రగతి భవన్లో (Pragathi Bhavan) 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) జాతీయ జెండాను ఎగురవేశారు.
Independence Day | నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రధాన కార్యాలయంలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. త్రివర్ణ పతాకాన్ని నమస్తే తెలంగాణ ఎండీ, రాజ్యసభ ఎంపీ దీవకొండ దామోదర్ రావు ఎగురవేశార�
అసెంబ్లీలో (Assembly) 77వ స్వాతంత్య్ర దినోత్సవ (Independence Day) వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) జాతీయ జెండాను ఎగురవేశారు.
దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో (Red Fort) జరిగిన వేడుకల్లో ప్రధాని మోదీ (PM Modi) పాల్గొన్నారు. కోట బురుజుపై జాతీయ జెండాను ఆవిష్కరించ
యువతలో జాతీయతా భావం పెంపొందించాలని ఏవీవీ కళాశాల ప్రిన్సిపాల్ భుజేందర్రెడ్డి అన్నారు. సోమవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఎన్ఎస్ఎస్ వలంటీర్లు జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు
గత నెలలో కురిసిన భారీ వర్షాలతో జలప్రళయం సృష్టించిన నేపథ్యం లో పలువురు ఉద్యోగులు ప్రాణాలు సైతం లెక్కచేయకుండా బాధితు లను కాపాడారు. విధి నిర్వహణలో వారు చేసిన సాహసోపేత సేవలను సర్కారు గుర్తించింది.
స్వాతంత్య్ర దినోత్సవానికి కార్యాలయాలు, పాఠశాలలు, మైదానాలు ముస్తాబయ్యాయి. సోమవారం వేడుకలకు స్టాల్స్, శకటాలను ప్రదర్శించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ప్రజానీకానికి, ప్రముఖులకు వసతులు కల
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించిన సేవాపతకాలకు రాష్ర్టానికి చెందిన 34 మంది ఎంపికయ్యారు. తెలంగాణ అదనపు డీజీ విజయ్కుమార్, సంగారెడ్డి ఎస్పీ మాదాడి రమణకుమార్కు రాష్ట్రప�
స్వాతంత్య్ర దినోత్సవానికి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాలతో పాటు ప్రతి పల్లె ముస్తాబైంది. వేదికలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్, శకటాలను అధికారులు సిద్ధం చేశారు. ఆహుతులను అల�
భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని మంగళవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. మామిడి తోరణాలు, రంగుల కాగితాలు కట్టి ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను ముస్తాబు చేశారు.
ప్రతి శని, ఆదివారాల్లో కరీంనగర్లోని కేబల్బ్రిడ్జిపై వీకెండ్ మస్తీ నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మ�
దేశ ప్రజలంతా సోదరభావంతో ముందుకు సాగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. కులం, మతం, ప్రాంతం, భాషా గుర్తింపు కంటే భారతీయ పౌరుడనే గుర్తింపే అత్యున్నతమైనదని చెప్పారు.