కుల, జాతి విభజనల వల్ల దేశంపై నీలినీడలు కమ్ముకున్నాయని, లౌకిక వ్యవస్థ దెబ్బతిన్నదని కేరళ సీఎం విజయన్ చెప్పారు. దేశ మూల స్తంభాలైన లౌకిక, సమైక్య వ్యవస్థలను కాపాడుకోవడానికి ప్రతి పౌరుడు నడుం బిగించాలని పిల�
విద్యా విధానాన్ని రాష్ట్ర జాబితాలో చేర్చాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ ‘విద్యను రాష్ట్ర జాబితాలో చేర్చాలి.
మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని బీద, బిక్కి మం చిగుంటరని, తెలంగాణను మరొకరి చేతిలో పెట్టి తెర్లు జెయ్యద్దని ప్రజలకు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్తులో నగరానికి 24 గంటలూ తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. మెరుగైన సరఫరా కోసం సిటీకి అదనంగా 10 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
సాయిధరమ్తేజ్, కలర్స్ స్వాతి జంటగా విజయ్కృష్ణ దర్శకత్వంలో రూపొందించిన షార్ట్ ఫీచర్ ‘సత్య’. దిల్ రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. మంగళవారం స్వాతంత్య్ర దినోత్
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 9 ఏండ్లు పూర్తి చేసుకొని 10వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా ఈ సంవత్సరం జూన్ 2 నుంచి 22 జూన్ వరకు రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకున్నాం.
పంద్రాగస్టు సందర్భంగా చారిత్రక గోల్కొండ కోటలో మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక కళారూపాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి. భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు డాక్టర్ మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 1200 మంది కళా
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం 77వ స్వాతంత్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతా శోభన్రెడ్డి, కమిషనర్ రోనాల్డ్ రోస్లతో కలిసి మేయర్ గద్వాల విజయలక్ష్మి జాతీయ జెండాను ఎగుర
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే కేంద్రంతోపాటు పలు రాష్ర్టాలు మన పథకాన్ని అనుసరిస్తుండగా, తాజాగా కర్ణాటక కూడా అదే బాటలో నడుస్తున్నది. చెరువులు, కుంటలు,
రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నత అధికారులు, సిబ్బంది పాల్గొని జాతీయ జెండాను వారివారి కార్యాలయాల్లో ఎగురవేసి జెండాకు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు గానూ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా పలువురికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశంసాపత్రంతో పాటు జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమ
జాతీయ పతాకం సాక్షిగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్లో ఒక దళిత సర్పంచ్కు ఘోర అవమానం జరిగింది. దళితుడన్న కారణంతో అగ్రకుల అహంకారం అతడిని జెండా ఆవిష్కరణ చేయకుండా అడ్డుకుంది
Minister Mallareddy | తెలంగాణ రాష్ట్రం ఎవరూ ఊహించని విధంగా అనతికాలంలో అద్భుత విజయాలు సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ( Minister Mallareddy) అన్నారు.