ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్..77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఫ్రీడం సేల్ పేరుతో ప్రత్యేక ఆఫర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పంద్రాగస్టుకు హాజరయ్యే ప్రముఖులు, అధికారులకు ప్రత్యేకంగా పారింగ్ స్థలాలను కేటాయించడంతో పాటు ట్రాఫిక్ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని పోలీసు శాఖకు సీఎస్ శాంతి కుమారి సూచించారు.
Independence Day | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్ల�
రాష్ట్రవ్యాప్తంగా వివిధ జైళ్ల లో శిక్ష అనుభవిస్తున్న 231 మంది ఖైదీ ల విడుదలకు రంగం సిద్ధమైంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు గవర్నర్ తమిళిసై సిఫారసు మేరకు ప్రభుత్వం ఈ నిర�
ఆంధ్ర రాష్ట్రంతో బలవంతపు విలీనం నుంచి తెలంగాణ బయటికి వచ్చి పదేండ్లవుతున్నది. స్వతంత్ర భారతదేశంలో తెలంగాణను రాజకీయ అనాథలా చూశారు. యావత్తు భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే తెలంగాణకు 1948, సెప్టె�
భారత్కు మహాత్మాగాంధీ వల్ల స్వాతంత్య్రం రాలేదని, బ్రిటిష్ వాళ్లు ఎలాగూ భారత్ను వదిలి వెళ్లిపోయేవారని మాజీ ఐఏఎస్, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నైపుణ్యానికి తగిన ఉద్యోగాలు లభించకపోవడం, పూర్తిస్థాయిలో ఉద్యోగాలు దొరక్కపోవడం. దేశం వేగంగా వృద్ధి చెందుతుందని కేంద్రం చెబుతుంటే, నిరుద్యోగం, పే
భారత స్వాత్రంత్య దినోత్సనం సందర్భంగా న్యూయార్క్లో ప్రతీ ఏటా ‘ఇండియా డే పరేడ్' వేడుకలు నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ వేడుకల్లో వివిధ రంగాలకు చెందిన భారతీయ ప్రముఖులు పాల్గ�
ములుగు జిల్లా మంగపేట మండలం వాడగూడేనికి చెందిన యువకుడు వాసం వివేక్ యూరప్లోని మౌంట్ ఎల్బ్రస్ పర్వతాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15న అధిరోహించాడు.
Shilpa Shetty | విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty). త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేసింది.