Manipur | మూడు నెలలుగా అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur )లో కాస్త శాంతి నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవాల్లో (Independence Day) ఈశాన్య రాష్ట్రం ఓ ప్రత్యేకతను చా�
RSS Chief | ప్రపంచాన్నే మేల్కొలిపే సామర్థ్యం భారత్కు ఉందని రాష్ట్రీ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ఆయన బెంగళూరులో ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు.
Mallikarjun Kharge | 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధాని మోదీ (PM Narendra Modi) చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
Akshay Kumar | బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar)కు ఎట్టకేలకు భారతీయ పౌరసత్వం (Indian citizenship) దక్కింది. భారతదేశ 77వ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఆయనకు ఇండియన్ సిటిజన్షిప్ లభించింది.
గోల్కొండ వేదికగా నేతన్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) శుభవార్త అందించారు. ‘తెలంగాణ చేనేత మగ్గం’ అనే కొత్త పథకాన్ని తీసుకురానున్నామని.. దీనిద్వారా గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్ మగ్గాలు అందిస్తామని సీఎం అన్
CM KCR | రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఆందోళన చెందుతున్న సంకుచిత శక్తులు ఆర్టీసీ బిల్లును అడ్డుకోవడానికి విఫల ప్రయత్నాలు చేశాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కానీ, వారి ప్రయత్నాలను వమ్మ�
CM KCR | దేశ స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో అహింసాయుతంగా, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. పది సంవత్సరాల కిందటి తెలంగాణ సంక్షుభిత జీవనచిత్రాన్ని తలుచుకు�
పరిశ్రమలకు అనుమతి మంజూరు ప్రక్రియలో అలసత్వానికి, అవినీతికి అవకాశం లేకుండా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన టీఎస్ఐపాస్ (TS-iPASS) చట్టం దేశానికే మార్గదర్శకంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు.
CM KCR | హైదరాబాద్ నలుమూలలకు మెట్రోను విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. వచ్చే మూడు, నాలుగేండ్లలో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎం పే
రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. సమైక్య పాలన సృష్టించిన వ్యవసాయ సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప
Burj Khalifa | నేడు భారత్ 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా (Burj Khalifa)పై భారత జెండా (Indian Flag)ను ప్రదర్శించారు.
CM KCR | రాష్ట్రంలోని గూడు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో కేసీఆర్ సర్కార్ డబుల్ బెడ్రూం ఇండ్లను కట్టించి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క రూపాయికి కూడా పేదలకు ఖర్చు లేకుండా పేదల�