Independence Day 2023 | ఆధునిక భారతదేశంలో సామాజిక మత సంస్కరణల కోసం పాటుపడిన మొదటి వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. అందుకే ఆయనను ‘భారతదేశపు మొదటి ఆధునికుడు’గా పరిగణిస్తారు. రాయ్ 1772లో పశ్చిమ బెంగాల్లోని హుగ్లీలో జన్మి�
Independence Day 2023 | భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ వ్యూహాల్లో సైన్య సహకార ఒప్పందం ఒకటి. దీని కారణంగా భారతీయ రాజ్యాలు తమ సార్వభౌమత్వాన్ని కోల్పోయి, బ్రిటిష్ వారికి దాసోహమైపోయాయి. లార్డ్ వెల్లస్లీ (1798- 1805) రూ
Independence Day | స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను చారిత్రాత్మక గోలొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ ఏర్పాట్లపై మంగళవారం డా.బిఆర్
Independence Day 2023 | మైసూరు పాలకుడు టిప్పు సుల్తాన్ 1751 డిసెంబర్ 1న బెంగళూరు సమీపంలోని దేవనహళ్లిలో జన్మించాడు. తండ్రి హైదర్ అలీ మరణానంతరం 1782 డిసెంబర్లో మైసూరు గద్దెనెక్కాడు. అరేబియా సముద్ర తీరంలో ఉన్న మలబార్ (కేర�
Independence Day 2023 | భారతదేశానికి పశ్చిమ దేశాలతో ప్రాచీన కాలం నుంచే వర్తక సంబంధాలు ఉన్నాయి. అయితే ఇవి ఎక్కువగా భూమార్గంలో సాగేవి. 1453లో ఒట్టొమాన్ టర్కులు ఆధునిక టర్కీని ఆక్రమించుకున్నారు. అలా భూభాగంలో ఉన్న వర్తక మార
Independence Day 2023 | భారతదేశంలో పోర్చుగీసువారిని అడ్డు తొలగించుకోవడంలో ఈస్టిండియా కంపెనీ విజయం సాధించింది. ఇండోనేషియాలో మాత్రం ఇంగ్లండ్పై నెదర్లాండ్స్ ఆధిపత్యం చెలాయించింది. దాంతో ఇంగ్లిష్ ఈస్టిండియా కంపెనీ
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్తంగా కోటి మొకలను నాటాలని లక్ష్యం పెట్టుకున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశ
ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని వెలికితీసి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివిధ రంగాల్లో నెలకొని ఉన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అన్నదాతలు, �
నల్లగొండ మండలంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్కు చెందిన అడిషనల్ కమాండెంట్ బి.రామకృష్ణ భారత రాష్ట్ర ప్రభుత్వం అందజేసే అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి మెడల్కు ఎంపికయ్యారు.
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించాక తొలిసారి ఆ గ్రామంలో వెలుగులు విరజిమ్మాయి. సరిహద్దు నియంత్రణ రేఖ (ఎల్వోసీ) ప్రాంతంలోని ఆ గ్రామంలో హిందూ, ముస్లింలు కలిసి వెలుగు దివ్వెలను వెలిగించారు. హిందూ ముస్లిం బాయీ
Anand Mahindra | బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి సునాక్ సోమవారం చరిత్ర సృష్టించారు. యావత్ భారతావని దీపావళి పండుగ సంబురాలు జరుపుకుంటుండగా బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
వరంగల్: మహనీయుల త్యాగాలను స్మరించుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు స్వతంత్ర్య భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల