నిజామాబాద్ : 76 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా.. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా వేల్పూర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతర
హైదరాబాద్ : దేశ స్వతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొనే అవకాశం రావటం గొప్ప అదృష్టమని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్), హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ (హెచ్ఓఓఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ అన్నారు. అటవీ శాఖ ప్రధాన కా�
Minister KTR | స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల వేళ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున
సంగారెడ్డి : భారత జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డిలోని పోలీసు పరేడ�
నిర్మల్ : స్వాతంత్య్ర వీరుల త్యాగాలను స్మరించుకుందామని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. 76వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్మల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ స్ట�
Pin code | ప్రస్తుతం ప్రతిఒక్కరి చేతిలో మొబైల్ ఫోన్లు హల్చల్ చేస్తున్నాయి. ఇంటర్నెట్, శాటిలైట్ టెలివిజన్లు అందుబాదులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా
హైదరాబాద్ : తెలంగాణ అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగా చేస్తూ అనూహ్యమైన ప్రగతిని సాధిస్తూ పురోగమిస్తుంటే కొంతమంది అప్పులు ఎక్కువగా చేస్తుందని అవగాహనారాహిత్యంతోనూ, కుట్రపూరితంగానూ వ్యాఖ్యాన�
హైదరాబాద్ : 75 ఏండ్ల స్వతంత్ర భారతదేశంలో దళితుల జీవితాల్లో చెప్పుకోదగిన మార్పు రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన పోరాట ఫలితంగా వారి బతుకుల్లో ఒక మేరకు వె�
హైదరాబాద్ : సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం వల్ల తెలంగాణ బిడ్డలు కనీస జీవన భద్రత కూడా కరువై చెట్టుకొకరు, పుట్టకొకరై పోయారు. చెదిరిపోయిన తెలంగాణ సమాజానికి భరోసా ఇచ్చి తిరిగి నిలబెట్టేందుకు తెలంగా
హైదరాబాద్ : జాతీయోద్యమ స్ఫూర్తితో, అహింసా మార్గంలో, శాంతియుత పంథాలో మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. స్వాతంత్ర్య పోరాట వీరుల ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగించుకుంటున్నామని సీఎం కేసీఆర్ తెలిపా
హైదరాబాద్ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం త్రివర్ణ శోభితంగా విలసిల్లుతోందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం సీఎం క
Errabelli Dayakar rao | స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా వచ్చిన ఈ స్వాతంత్య్ర వేడుక ప్రత్యేకమైనదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. స్వతంత్ర సమరయోధుల