స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా కళాజాత ప్రదర్శనలు అట్టహాసంగా జరిగాయి. తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల కళాకారులు పాడిన దే
రంగారెడ్డిజిల్లాలో 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి సైబరాబాద్ కమిషనర్రేట్ పరిధిలోని గచ్చిబౌలి పరేడ్ గ్రౌండ్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వేడుకలను పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఇప�
నా దేశ స్వాతంత్య్రం నూతన శకారంభం
నా జాతి ఔన్నత్యం నవనవోన్మేషణం
పరాయి పాలనకు నాడు చరమ గీతమాలపించి
బానిస బ్రతుకులకు కొత్త భవితవ్యం కనుగొన్నాం..
మువ్వన్నెల బావుటాను ముచ్చటగా ఎగరేస్తూ
చెదరని చిరునగవుతో జ�
భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా లెజెండరీ ప్లేయర్లతో క్రికెట్ మ్యాచ్ నిర్వహించేందుకు బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం. ఇలా భారత్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మ్యాచ్ ఒకటి నిర్వహ�
చండీగఢ్ : స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు పంజాబ్ పోలీసులు ఢిల్లీ పోలీసుల సహకారంతో పాక్ ఐఎస్ఐ మద్దతున్న టెర్రర్ మాడ్యూల్ను ఛేదించారు. కెనడాకు చెందిన అర్ష్ దల్లా, ఆస్ట్రేలియాకు చెందిన గుర్జంత్ స�
దేశభక్తి ఉట్టిపడింది.. జాతీయభావం తొణికిసలాడింది. మది నిండా మువ్వన్నెల జెండా మురిసింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా శనివారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ జెండాల ప్రదర్శన ప్రత్
వరుస సెలవుల నేపథ్యలో ప్రయాణికులను రద్దీని అధిగమించేందుకు సికింద్రాబాద్ నుంచి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నారు.
సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్, తిరుపతిలకు �
భారతదేశానికి ప్రతీక మువ్వన్నెల జెండా. పంద్రాగస్టు రాగానే.. ఊరూ వాడా మూడు రంగుల జెండాలతో కళకళలాడతాయి. ప్రతి పంద్రాగస్టూ ప్రత్యేకమే అయినా వజ్రోత్సవ వేళ గుండెనిండా జెండాను నింపుకొనేలా.. త్రివర్ణంలో మనమూ మె�
చట్టం ముందు అం దరూ సమానులేనని సిటీ స్మాల్ కాజ్ కోర్టు చీఫ్ జడ్జ్ జిల్లా న్యాయమూర్తి నిర్మల గీతాంబ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా సిటీ సివిల్ కోర్టు న్యాయ సేవాధికార సంస్థ 500 మీ�