రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఖమ్మం జిల్లా ప్రగతి పథంలో ముందు భాగాన ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలన�
ఆంగ్లేయుల నుంచి దేశానికి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను ప్రసాదించేందుకు అమరులు చేసిన త్యాగం అజరామరమైనదని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినప�
రంగారెడ్డిజిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖలో స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. డీజీపీ ఆఫీసు, అన్ని పోలీసు విభాగాలు, జిల్లా పోలీసు ఆఫీసుల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
అన్ని రంగాలకు ప్రాముఖ్యత కల్పించి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం కరీంనగర్ పోలీసు �
జిల్లా వ్యాప్తంగా శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలు, సొసైటీలు, సంఘాలు, పార్టీల కార్యాలయాల ఆవరణలో అధికారులు, ప్రజ�
Independence day అది 1947 ఆగస్టు 15.. ఎన్నో ఏండ్ల బానిస బతుకుల నుంచి విముక్తి లభించిన రోజు. ఆనాడు రాజధాని ఢిల్లీ సహా దేశమంతటా ప్రజలు సంబురాలు జరుపుకుంటున్నారు. కానీ స్వరాజ్య స్థాపన కోసం తుదివరకు అహింసను ఆ
ఇటీవల పాకిస్థాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్పై ఈ నెల 1 నుంచి 30 వరకు దేశ వ్యాప్తంగా వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది.
మనకు లభించిన స్వాతంత్య్రం, స్వేచ్ఛ ఎంతో ముఖ్యమైనవని, ఈ హక్కుల విలువ ఏమిటో ఇటీవల మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో జరిగిన పరిణామాలు మనకు గుర్తు చేస్తున్నాయని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్
పంద్రాగస్టు వేడుకలు ఉమ్మడి జిల్లాలో కనుల పండువలా జరిగాయి. గురువారం ఊరూవాడా పతాకావిష్కరణ చేయడంతో ఎటుచూసినా మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. ముఖ్యంగా జిల్లాకేంద్రాల్లో సంబురాలు అంబరాన్నంటాయి. ఆయాచోట్ల
మువ్వన్నెలు మురిశాయి. ఊరూరా.. వాడవాడలా త్రివర్ణ శోభితమై రెపరెపలాడాయి. 78వ స్వాతంత్య్ర దినోవత్సవ వేడుకలు గురువారం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంబురంగా జరిగాయి. హనుమకొండ జిల్లా పోలీస్ పరేడ్గ్రౌండ్
దేశ స్వాతంత్య్రం కోసం అలుపెరుగకుండా.. అహర్నిశలు కృషి చేసి అసువులు బాసిన జాతిపిత మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ వంటి మహనీయుల త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రం సిద్ధించిందని, ఆ స్వేచ్ఛా ఫలాలను మనం అ�