నల్లగొండను అభివృద్ధిలో అగ్రభాగన నిలబెడతానని, పోరాటాల బాట నుంచి అభివృద్ధి దిశగా నల్లగొండను నడిపిస్తానని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. శనివారం స్వాత
భారత్ 2036 ఒలింపిక్స్ క్రీడల ఆతిథ్యానికి బలమైన పోటీదారుగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. మెగా ఈవెంట్లో దేశ భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు 5 నుంచి 15 ఏండ్ల పిల్లల కోసం దేశవ్యాప్త టాలెంట్�
Vande Mataram: చరిత్రాత్మక ఘటన చోటుచేసుకున్నది. వందేమాతరం గేయాన్ని ఎర్రకోట వద్ద తొలిసారి ఆలపించారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇవాళ పూర్తి స్థాయిలో ఆ గీతాన్ని పాడారు. స్వాతంత్ర్య దినో�
Trisha | దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ తమిళనాడులో జరిగిన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని చేపట్టిన తమ�
భారత స్వాతంత్య్ర 80వ దినోత్సవాల నిర్వహణకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికారికంగా నిర్వహించే పరేడ్ మైదానాలు, కలెక్టరేట్లు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి.
ఆసిఫాబాద్ జిల్లా కేం ద్రంలోని పరేడ్ గ్రౌండ్తో పాటు మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ కలెక్టరేట్లో శనివారం నిర్వహించ నున్న పంద్రాగస్టు వేడుకలకు స ర్వం సిద్ధం చేశారు. ఆసిఫాబాద్ లో తెలంగాణ శాసన మండలి డి �
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఆయా జిల్లాల్లో ముఖ్య అతిథులుగా శనివారం ఉదయం 9.30 గంటలకు జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. హనుమకొండ జిల్లాలో ఉమ్మడి జిల్లా ఇన్చా�
దేశమంతా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధం అవుతున్న ఈ నేపథ్యంలో ఢిల్లీలో శుక్రవారం వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీ హైకోర్టును శుక్రవారం మధ్యాహ్నం 2.11 గంటలకు బాంబు బ్లాస్ట్ చేస్తా
పంద్రాగస్టు అంటే ఫ్యాషన్లోనూ దేశభక్తి రంగులు మెరిసిపోతాయి. అయితే ప్రతిసారీ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ కలిపి వేసుకోవడమే కాకుండా.. ఈసారి త్రివర్ణాన్ని కాస్త ైస్టెలిష్గా ప్రయత్నించొచ్చు.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం చేయాలని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతో ఖమ్మం జిల్లా ప్రగతి పథంలో ముందు భాగాన ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారుడికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందాలన�