Independence Day | దేశవ్యాప్తంగా 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశ ప్రజలతో పాటు రాజకీయ నాయకులు సినీ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శ�
జెండా పండుగ వేళ పలు కట్టడాలు త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోయాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో వెంకటాపూర్లోని రామప్ప ఆలయం, వరంగల్ రైల్వేస్టేషన్, కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సరికొత్త శోభ సం�
‘స్వాతంత్య్రమంటే ఏమిటో నిర్వచించుకోలేని దశలోనే దశాబ్దాలు గడిచిపోవడం నిజంగా విషాదకరం’ అని అన్నారు ఆరుద్ర. స్వాతంత్య్ర పోరాటంలో ఆస్తులు, అశువులు కోల్పోయిన యోధులంతా నేడు తిరిగి పుట్టినా (బహుశా) పరిస్థితు
జెండా పండుగ వేళ పలు కట్టడాలు త్రివర్ణ కాంతుల్లో మెరిసిపోయాయి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల్లో వెంకటాపూర్లోని రామప్ప ఆలయం, వరంగల్ రైల్వేస్టేషన్, కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు సరికొత్త శోభ సం�
పంద్రాగస్టు ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పా ట్లు పూర్తిచేశారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానాన్ని ముస్తాబు చేశారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఖనిజాభి�
పంద్రాగస్టు పండుగొచ్చిదంటే బడి పిల్లలకు ఎంత సంబుర మో! ఉదయం లేచింది మొదలు స్కూల్ డ్రెస్ మంచిగ ఇస్తిరి చేసుకొని, జేబుకు మూడు రంగల బ్యాడ్జ్ తగిలించుకొని, చేతిలో జెండాతో వాడవాడ లా తిరిగి మురిసి పోతుంటారు.
నాలుగు రోజులైతే ఘనంగా స్వతంత్ర దినోత్సవం జరుపుకోనున్నాం. రెపరెపలాడే త్రివర్ణ పతాకానికి రొమ్ము విరిచి సెల్యూట్ చేస్తాం. గళమెత్తి జాతీయ గీతాన్ని ఆలపిస్తాం. దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏండ్లు గడిచాయి.
ఢిల్లీ ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్స వ వేడుకలను వీక్షించడానికి మెదక్ జిల్లా కేంద్రంలోని గిరిజన మహిళా కళాశాల విద్యార్థిని వనజకు ఆహ్వానం వచ్చినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమాదేవి శనివా�
Samantha | టాలీవుడ్ అగ్రకథానాయిక సమంత (Samantha) అమెరికా వీధుల్లో సందడి చేసింది. న్యూయార్క్ (New York)లో జరిగిన వరల్డ్ లార్జెస్ట్ ఇండియా డే పరేడ్ (India Day Parade)లో పాల్గొంది.
వరద ప్రభావిత ప్రాంతాల్లో అసమాన సేవలు అందించిన 14 మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ‘ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్(ఐడీసీ)- 2023’ అవార్డులను ప్రదానం చేసింది.
జిల్లాలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఊరూరా మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో వేడుకలను ఘనంగా నిర్వహించగా.. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారు
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ అన్ని రంగాల్లో విశేషమైన అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే అగ్రగామిగా నిలుస్తున్నదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో �
ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని, సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి, ప్రగతికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు.