దేశంలోని ఏ ప్రభుత్వరంగ సంస్థ సాధించని టర్నోవర్, లాభాలను సింగరేణి సాధించిందని సీఎండీ శ్రీధర్ వెల్లడించారు. తెలంగాణ రాకపూర్వం 2013-14లో 419 కోట్ల లాభాలు మాత్రమే రాగా, 2022-23లో రూ.2,222 కోట్లు ఆర్జించామని తెలిపారు.
అక్రమ అరెస్టులు, కూల్చివేతలు, అక్రమంగా ఆస్తుల స్వాధీనం చేసుకునే పరిస్థితులు ఎదురైనప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తమకు అండగా ఉంటారనే విశ్వాసం ప్రజల్లో కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్త�
105 mm Light Field Guns: స్వదేశీయంగా తయారైన లైట్ ఫీల్డ్ గన్స్తో .. ఎర్రకోట వేడుకల్లో ఫైరింగ్ నిర్వహించారు. ఆ గన్స్ను వాడడం ఇదే తొలిసారి. గన్ సెల్యూట్ సందర్భంగా ఆ ఆయుధాలతో ఫైరింగ్ చేపట్టారు.
న్యూజెర్సీ: అగ్రరాజ్యం అమెరికాలో భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. 77వ భారత స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా న్యూజెర్సీ (New Jersey) ఎడిషన్ ప్రాంతంలోని ఓక్ట్రీ (Oak Tree Road) రోడ్లో ఇండియా డే పరేడ్ ఘనంగా ప్రార�
వరంగల్ జిల్లాలో స్వా తంత్య్ర దినోత్సవానికి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ ఆఫీసెస్ కాంప్లెక్స్(ఐడీఓసీ) గ్రౌండ్ సిద్ధమైంది. మంగళవారం జరిగే వేడుకల కోసం పలు ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో పనులు వేగంగా కొనసాగ�
స్వాతంత్య్ర దినోత్సవానికి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాలతో పాటు ప్రతి పల్లె ముస్తాబైంది. వేదికలు, ప్రభుత్వ శాఖల స్టాల్స్, శకటాలను అధికారులు సిద్ధం చేశారు. ఆహుతులను అల�
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల (Independence Day Celebrations) సందర్భంగా ఎర్రకోట, రాజ్ఘాట్, ఐటీఒ పరిసర ప్రాంతాల్లో ఢిల్లీ పోలీసులు నిషేదాజ్ఞలు జారీ చేశారు.
శ్రీశైలం : శ్రీశైల క్షేత్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, ఈవో లవన్న ఆధ్వర్యంలో పరిపాలన భవనంలో వేడుకలు నిర్వహించారు. ఆలయ అధికారులు,
హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా.. స్వాతంత్య్ర సమరయోధులు, మహనీయుల త్యాగాలు, పోరాట ఫలాలు నేటి తరానికి అర్థమయ్యేలా, దేశభక్తిని ద్విగుణీకృతం చేసేలా రాష్ట్రవ్యాప్తంగ�
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక ప్రతిపాదన వచ్చింది. వచ్చే నెల 22న టీమిండియా వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ తో ఒక మ్యాచ్ ఆడాలని కేంద్రం బీసీసీఐని కోరింది. భారతదేశానికి స్వాతం
Independence day | భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవం (వజ్రోత్సవం) సందర్భంగా శనివారం ‘శ్రీసాంస్కృతిక కళాసారథి’ సింగపూర్ ఆధ్వర్యంలో సాయంత్రం ‘జయ ప్రియ భారత జనయిత్రీ’ అనే కార్యక్రమం నిర్వహించారు.