IND vs ZIM : తొలి టీ20లో ఘోర ఓటమికి భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. వంద పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అభిషేక్ శర్మ(100) మెరుపు సెంచరీ.. రుతురాజ్ గైక్వాడ్(77), రింకూ సింగ్(48)ల విధ్వంసం తర్వాత ప్రత్యర్�
IND vs ZIM : తొలి టీ20లో ఓటమి నుంచి తేరుకున్న భారత కుర్రాళ్లు రెండో మ్యాచ్లో వీరవిహారం చేశారు. సిరీస్ సమం చేయాలంటే గెలవక తప్పని మ్యాచ్లో ఓపెనర్ అభిషేక్ శర్మ(100) జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోశాడు.
IND vs ZIM : విజయంతో సిరీస్ సమం చేయాలనుకుంటున్న కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubman Gill) టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్నాడు. ఐపీఎల్ హిట్టర్ సాయి సుదర్శన్ జట్టులోకి వచ్చాడు.
IND vs ZIM : జింబాబ్వే పర్యటనలో భారత కుర్ర జట్టు తొలి టీ20 మ్యాచ్కు సిద్దమైంది. హారారేలోని స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ (Shubamn Gill) బౌలింగ్ తీసుకున్నాడు.
India tour Of Zimbabwe: జూన్లో అమెరికా - వెస్టిండీస్ వేదికలుగా జరగాల్సి ఉన్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు నేరుగా జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది. భారత్ ఆఖరిసారి 2016లో జింబాబ్వేలో పర్యటించింది.
IND vs ZIM | టీమిండియాతో మ్యాచ్లో వరుస వికెట్లను కోల్పోతోంది. 7 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లను కోల్పోయింది. 187 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. ఫస్ట్బాల్కే తొలి వికెట్ కోల్పోయింది.
IND vs ZIM | ఆరంభంలోనే జింబాబ్వేకు షాక్ తగిలింది. 187 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే ఫస్ట్ బాల్కే మొదటి వికెట్ను కోల్పోయింది. భువనేశ్వర్ వేసిన బంతికి మధువెరె ఇచ్చిన క్యాచ్ను కోహ్లీ అద్భుతంగ
IND vs ZIM | టీ20 వరల్డ్ కప్లో భాగంగా జరుగుతున్న మ్యాచ్లో జింబాబ్వేకు టీమిండియా 187 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్ట
IND vs ZIM | టీ20 వరల్డ్కప్లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. కోహ్లీ, కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరిన తర్వాత బ్యాటింగ్కు దిగిన రిషబ్ పంత్ (3) ఎక్కువ సేపు క్రీజులో న�
IND vs ZIM | టీ20 వరల్డ్కప్లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్(45), కోహ్లీ(26) భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. విలియమ్స్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ ఔటయ్యాడు.
IND vs ZIM |టీ20వరల్డ్కప్లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 3.5వ ఓవర్లో జింబాబ్వే బౌలర్ ముజరబని వేసిన బంతికి ఔటయ్యాడు.
భారత్తో జరిగిన మూడో వన్డేలో జింబాబ్వే గెలిచినంత పని చేసింది. 290 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు ఇన్నొసెంట్ కాయా (6), కైటానో (13) శుభారంభం అందించలేదు. అయితే షాన్ విలియమ్స్ (45) మరోసారి కీలక ఇన�
భారత్తో జరుగుతున్న మూడో వన్డేలో జింబాబ్వే జట్టు సగం వికెట్లు కోల్పోయింది. ఆరంభంలో రిటైర్డ్ హర్ట్గా మైదానం వీడిన కైటానో (13) మళ్లీ బ్యాటింగ్కు వచ్చి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓప�