IND vs ZIM |టీ20వరల్డ్కప్లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. 3.5వ ఓవర్లో జింబాబ్వే బౌలర్ ముజరబని వేసిన బంతికి ఔటయ్యాడు. రోహిత్ తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఫోర్తో ఖాతా తెరిచాడు. పవర్ ప్లే ముగిసేసరికి టీమిండియా స్కోర్ ఒక వికెట్ నష్టానికి 46 పరుగులు. క్రీజులో విరాట్ కోహ్లీ(10), కేఎల్ రాహుల్ (20) ఉన్నారు.
PAK vs BAN | సెమీస్కు చేరిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్పై 5 వికెట్ల తేడాతో గెలుపు