జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డేలో భారత యువ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు శిఖర్ ధవన్ (40), కేఎల్ రాహుల్ (30) శుభారంభం అందించారు. అయితే రాహుల్ మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆడకు
ఐపీఎల్ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమైన కేఎల్ రాహుల్.. జింబాబ్వే సిరీస్లో చాన్నాళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. అయితే తొలి మ్యాచ్లో బ్యాటింగ్ చేసే అవకాశం దొరకని రాహుల్.. రెండో మ్యాచ్�
జింబాబ్వేతో జరుగుతున్న వన్డే సిరీస్ను భారత జట్టు కైవసం చేసుకుంది. రెండో వన్డేలో బౌలర్లు సమిష్టిగా రాణించడంతో జింబాబ్వేను 161 పరుగులకు ఆలౌట్ చేసిన భారత్.. 25.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆరంభంలోనే భా�
జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటింగ్ తడబడింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి టీమిండియా తరఫున బ్యాటింగ్ చేయడానికి వచ్చిన కేఎల్ రాహుల్ (1) తీవ్రంగా నిరాశపరిచాడు. ధవన్కు జోడీగా వచ్చి�
హరారే వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో జింబాబ్వే జట్టు ఆలౌట్ అయింది. ఆరంభంలో పేసర్లు రాణించడంతో 31 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆ జట్టును సికందర్ రజా (16), షాన్ విలియమ్స్ (42) ఇద్దరూ కాసేపు ఆదుకున్నారు. విలియమ్�
జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత బౌలర్లు రాణించారు. పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ సత్తాచాటారు. దీంతో జింబాబ్వే టాపార్డర్ విలవిల్లాడింది. ఈ క్రమంలోనే 16 ఓవర్లు ముగిసే సరికి జింబ
అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు జరిగే సమయంలో ఇరు జట్లకు సంబంధించిన జాతీయ గీతాలను ముందుగా ఆలపిస్తారన్న సంగతి తెలిసిందే. ఇలాగే జింబాబ్వే, భారత్ మధ్య హరారే వేదికగా గురువారం జరిగిన మ్యాచ్లో కూడా జాతీయ గీతాలా�
హరారే: జట్టులో సీనియర్ ప్లేయర్గా.. యువ ఆటగాళ్లకు సలహాలు ఇచ్చేందుకు సదా సిద్ధంగా ఉంటానని టీమ్ఇండియా ఓపెనర్ శిఖర్ ధవన్ పేర్కొన్నాడు. గురువారం నుంచి జింబాబ్వేతో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్ల వన్డే స
సుమారు ఆరేండ్ల తర్వాత జింబాబ్వే పర్యటనకు వెళ్లిన టీమిండియాకు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే గట్టి షాక్ తగిలింది. ఈ పర్యటనకు ఎంపికైన టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్.. గాయం కారణంగా వన్డే సిరీస్ ను
భారత్-జింబాబ్వే జట్ల మధ్య మరికొన్ని రోజుల్లో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జట్టుకు సారధ్యం వహించనున్నాడు. సిరీస్లో ఫేవరెట్గా బరిలో దిగుతున్న భారత్ను తామ�
వెస్టిండీస్ పర్యటనలో టీమిండియాకు దూరమైన విరాట్ కోహ్లీ.. జింబాబ్వే పర్యటనలో పునరాగమనం చేస్తాడని చాలా మంది అభిమానులు భావించారు. కానీ అనూహ్యంగా ఆ పర్యటనకు కూడా కోహ్లీకి విశ్రాంతినిచ్చారు. దీంతో అందరూ ఆశ్�
ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న టీమిండియా.. ఈ సిరీస్ పూర్తవగానే జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ మూడు వన్డేలు ఆడుతుంది. ఈ క్రమంలో విండీస్ పర్యటనలో విశ్రాంతి ఇచ్చిన కోహ్లీని జింబాబ్వే పంపుతా