IND vs ZIM | టీ20 వరల్డ్కప్లో భాగంగా జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్(51), కోహ్లీ(26) భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. విలియమ్స్ బౌలింగ్లో విరాట్ కోహ్లీ ఔటయ్యాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే కేఎల్ రాహుల్ కూడా పెవిలియన్ చేరాడు. 12.2 ఓవర్ల వద్ద టీమిండియా స్కోర్ 95/3. ప్రస్తుతం క్రీజులో సూర్యకుమార్, రిషబ్ పంత్ ఉన్నారు.
PAK vs BAN | సెమీస్కు చేరిన పాకిస్థాన్.. బంగ్లాదేశ్పై 5 వికెట్ల తేడాతో గెలుపు