Yadagirigutta | యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి(Sri Laxmi Narasimha Swamy) ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు.
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకుంటారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి వేగానికి తలసరి ఆదాయ వృద్ధిరేటే ప్రధాన సూచికగా నిలుస్తుంది.
రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్య
ఏ లక్ష్యంతోనైతే రాష్ర్టాన్ని సాధించుకున్నామో ఆ దిశగా తెలంగాణ పయనిస్తున్నది. వనరులను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నది. వినూత్న సంస్కరణలతో గణనీయ వృద్ధిరేటును నమోదు చేస్తున్నది. సీఎం కేసీఆర�
TSRTC | స్వరాష్ట్ర ఏర్పాటు నాటికి తీవ్ర నష్టాలతో సతమతమవుతున్న ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వపరంగా సీఎం కేసీఆర్ ఎంతో తోడ్పాటు అందించారు. దీంతో ఇప్పుడు ఆ సంస్థ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది.
ఏ దేశమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందిందని చెప్పేందుకు తలసరి ఆదాయాన్నే గీటురాయిగా తీసుకుంటారు. దేశ, రాష్ట్ర అభివృద్ధి వేగానికి తలసరి ఆదాయ వృద్ధిరేటు ప్రధాన సూచీగా నిలుస్తుంది.
Yadagirigutta | యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానానికి మంగళవారం భారీగా ఆదాయం సమకూరింది. ఒక్కరోజే రూ. 22,61,887 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
లక్ష్మీసమేతుడైన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడిని ఆరాధిస్తూ అర్చకులు సుమారు గంటన్నరకు పైగా కల్యాణతంతు నిర్వహించారు. సోమవారం కల్యాణ మూర్తులను ముస్తాబు చేసి ప్రధానాలయ ముఖ మండపంలో భక్తులకు అభిముఖంగా అధి�
ఓ చిరుద్యోగి తన యజమాని ఏటా ఓ ఐదువందలైనా జీతం పెంచనిదే పనిచేయడు. పట్నంలో ఆటోవాలా పెట్రోల్ ధర పెరిగినప్పుడల్లా మీటర్ చార్జీ పెంచేస్తుంటాడు. అడ్డమీద కూలీ కూడా అక్కడి అవసరాన్ని బట్టి తన కూలి రేటును తానే ని�
యాదాద్రి శ్రీలక్ష్మినరసింహ స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే సుమారు 35వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు.
బీబీసీ గ్రూపు సంస్థలు చూపిస్తున్న ఆదాయం, లాభాలు భారత్లో ఆ సంస్థల కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) పేర్కొంది.
అతనో డిగ్రీ కళాశాల లెక్చరర్. సంతోషంగా ఉన్న ఆయన జీవితాన్ని కరోనా అతలాకుతలం చేసింది. దాదాపు రెండేళ్లు పని లేక.. చివరికి చెరుకు రసం విక్రయించి ఆర్థికంగా దొక్కుకున్నాడు.