పంచనారసింహుడి క్షేత్రం భక్తులతో కోలాహలంగా మారింది. సంక్రాంతి పర్వదినంతోపాటు శనివారం సెలవుదినం కావడంతో యాదగిరిగుట్ట స్వయంభూ నారసింహుడి దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
సువిశాల దేశంలో అత్యధిక శాతం మందికి జీవనోపాధిగా ఉన్న వ్యవసాయ రంగాన్ని కూడికలు, తీసివేతల లెక్కల్లో కాకుండా, ఉపాధి లభించే రంగంగా, ప్రజల ఆహార అవసరాలు తీర్చే రంగంగా, ఒక సామాజిక బాధ్యతగా కేంద్ర ప్రభుత్వం భావిం�
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి అనతికాలంలోనే విశేష ప్రగతిని సాధించడంతో తలసరి ఆదాయ వృద్ధి వేగంగా
స్వరాష్ట్రంగా ఆవిర్భవించాక తెలంగాణ ప్రబల ఆర్థిక శక్తిగా ఎదుగుతున్నది. ఆర్థికాభివృద్ధిలో గత ఎనిమిదేండ్ల నుంచి అనేక పెద్ద రాష్ర్టాలతో పోటీ పడుతూ తెలంగాణకు తిరుగులేదని చాటిచెప్తున్నది. ప్రత్యేకించి స్ట
Savings & Invesments |
చదువుకుని ఉద్యోగాలు చేరగానే వచ్చే ఆదాయాలు పొదుపుగా ఖర్చు చేస్తూ ముందుకు సాగితేనే విజయవంతంగా జీవిత లక్ష్యాలను చేరుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు.
ఆదాయం పెంపుపై సజ్జనార్ దృష్టి ఎండీగా బాధ్యతలు చేపట్టి ఏడాది హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): నష్టాల్లో ఉన్న టీఎస్ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు సంస్థ ఎండీ సజ్జనార్ ఎన్నో సంసరణలు అమల్లోకి తెచ�
ఒక్కరోజే రూ.41 లక్షలు వేములవాడ టౌన్, ఆగస్టు 23: శ్రావణమాసం చివరి సోమవారం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారికి రికార్డు స్థాయిలో రూ.41 లక్షల ఆదాయం సమకూరింది. రాజన్న దర్శనానికి 75 వేల మందికిపైగా భక్తులు తరలిర�
ఫ్లాట్లు, ప్లాట్లు, ఇండ్ల విక్రయాల ద్వారానే అధికంగా ఆర్జన ఈ క్యాటగిరీల నుంచే నిరుడు7,560 కోట్ల ఆదాయం స్వరాష్టంలో పెరిగిన రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ వార్షిక నివేదిక హైదరాబాద్, ఆ
రికార్డుస్థాయిలో శ్రీవారి ఆదాయం రూ.6.18 కోట్లు హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. భక్తులు సొంత వాహనాల్లో రావడంతో తిరుపతి అలిపిరి తనిఖీ కేంద్�
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలోనే అత్యధిక హుండీ ఆదాయం ఈ ఏడాది మే నెలలో నమోదయ్యిందని, రూ.130.29 కోట్ల భారీ మొత్తం సమకూరిందని ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. శుక్రవారం ఉదయం తిరుమల అన్నమయ్య భవన్లో నిర్�