ద్రవ్యోల్బణం విజృంభిస్తున్న నేపథ్యంలో దేశంలో చాలామంది రాబోయే బడ్జెట్లో ఆదాయ పన్ను (ఐటీ) కోతల్ని ఆశిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను ఈ నెల 23 (మంగళవారం)న లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి
పొదుపునకు, దీర్ఘకాలిక మదుపునకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) చక్కని సాధనం. పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ వ్యక్తుల ఆదాయ వృద్ధికి దోహదం చేస్తుంది.
వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) రేట్లు మారనున్నట్టు తెలుస్తున్నది. వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పూర్తిస్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశ పెట్టనున్నది. మధ్యతరగతి వేతన జీవుల�
భారత్ 2047 కల్లా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే పన్నుల రేట్లు తగ్గాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్నుల రేట్లు తగ్గడం, పన్నుల పరిధిలోకి వచ్చేవారి సంఖ్య పెరగడం ద్వారా �
ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల్లో తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి. కానీ కొందరు సమయం లేకపోవడం వల్లనో, ఇతర పనుల ఒత్తిడి కారణంగానో ఐటీఆర్లను పరిశీలించకుండానే దాఖలు చేస్తూం
Income Tax | ఎన్నికల ఫలితాలకుతోడు.. ఇప్పుడు మదుపరులకు మరో భయం జత కలిసింది. ఈ నెలారంభంలో బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,100 పాయింట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.
ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనల ప్రకారం.. పాత, కొత్త పన్ను విధానాల్లో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులు రూ.25,000 వరకు రాయితీని పొందే వెసులుబాటున్నది. ఐటీ చట్టంలోని సెక్షన్ 87ఏ కింద ఈ రిబేటు ఈ దేశంలో నివసిస్తున్న ట్
రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని, పన్నుల ఎగవేత లేకుండా కఠిన చర్యలు చేపట్టాలని హెచ్చరించా
పేద, మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచి, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించడం ప్రభుత్వ బాధ్యత. ఈ బాధ్యతను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం పన్నుల విధానానికి రూపకల్పన చేయాలి. పేదలపై పన్నుల భారం వీలైనంత త
2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం)గాను ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ను దాఖలు చేస్తున్న ట్యాక్స్పేయర్స్కు సూచన. పాత పన్ను విధానాన్ని ఎంచుకునేవారు జూలై 31లోగా ఐటీఆర్లను దాఖలు చేయాలి.
వచ్చే నెలాఖరుకల్లా ఆధార్తో పాన్ అనుసంధానం పూర్తయితే టీడీఎస్ షార్ట్ డిడక్షన్ కోసం పన్ను చెల్లింపుదారులపై ఏ చర్యలూ ఉండబోవని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ తెలియజేసింది. ఐటీ నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ ఆధార్�
ఫుడ్ డెలివరీ సేవల సంస్థ జొమాటోకు గట్టి షాక్ తగిలింది. జూలై 2017 నుంచి మార్చి 2021 మధ్యకాలంలో ఎగుమతుల సేవలపై జీఎస్టీ ఎగవేసినందుకుగాను సంస్థకు రూ.11.82 కోట్ల పన్ను డిమాండ్, జరిమానా నోటీసు జారీ అయింది.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. రూ.2.5 లక్షల కనీస ఆదాయ స్లాబ్ను పెంచకుండానే కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం.