కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి డబ్బు పంపకాలపై దృష్టిపెట్టిన ఇన్కం ట్యాక్స్ (ఐటీ) అధికారులు శుక్రవారం కూడా హైదరాబాద్, ఖమ్మం, ఏపీలోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు.
తమిళనాడులోని అధికారపార్టీ నాయకులు, మంత్రుల ఇండ్లపై జాతీయ సంస్థల దాడులు కొనసాగుతున్నాయి. సీఎం స్థాలిన్ కేబినెట్లోని పబ్లిక్ వర్క్స్ మంత్రి ఈవీ వేలు ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు
ప్రత్యక్ష పన్ను వసూళ్లు అంతకంతకు పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో అంచనావేసిన దాంట్లో 52.5 శాతం వసూలయ్యాయి. ఈ నెల 9 నాటికి రూ.9.57 లక్షల కోట్లు ప్రత్యక్ష పన�
హైదరాబాద్లో మరోసారి ఐటీ (IT) దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం ఉదయం నుంచి నగరంలోని పలు కంపెనీలతోపాటు వ్యక్తుల ఇండ్లలో ఆదయపు పన్ను శాఖ అధికారులు సోదాలు (IT Raids) నిర్వహిస్తున్నారు.
హిందూ ధర్మానికి తామే పరిరక్షకులమని, దేవుళ్లను కొలవడంలో.. గుళ్లు, ఆలయాలను కాపాడటంలో తమను మించిన భక్తులు లేనే లేరని చెప్పుకొనే బీజేపీ అసలు నైజం బట్టబయలైంది. తమిళనాడులో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాల�
CBDT on HRA | ఉద్యోగులు, కార్మికులకు కంపెనీలు ఇంటి వసతి కల్పిస్తే.. సంబంధిత ఉద్యోగులు, సిబ్బంది వేతనం మొత్తానికి ఇన్ కం టాక్స్ శ్లాబ్ లు వర్తిస్తాయని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) తేల్చేసింది.
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలో మీకు తెలుసా?.. పరిమితికి మించి నగదు నిల్వలతో కోరి కష్టాలు తెచ్చుకోవడమేనని గుర్తుంచుకోండి. నిజానికిది డిజిటల్ లావాదేవీల యుగం. మొబైల్, బ్యాంకింగ్ యాప్లతోనే ఆర్థిక లావాదేవీలన
అనతికాలంలోనే తెలంగాణ దేశంలోనే తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదిగింది. తలసరి ఆదాయం, జీఎస్డీపీలో అనూహ్య వృద్ధి సాధించి దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ.. ఆదాయ పన్ను (ఐటీ) చెల్లింపుల్లోనూ నంబర్ వన్ స్థానాన�
దేశంలో మధ్యతరగతి తలసరి ఆదాయం పెరుగుతున్నది. 2011-22 ఆర్థిక సంవత్సరాల మధ్య దాఖలైన ఇన్కమ్ టాక్స్ రిటర్న్ల ఆధారంగా ఎస్బీఐ రీసెర్చ్ ఈ విషయాన్ని వెల్లడించింది. అదే సమయంలో సున్నా ఆదాయపు పన్ను కేటగిరి సంఖ్య �
జీతభత్యాలు అందుకునే ఉద్యోగులకు ఊరటనిస్తూ యాజమాన్యాలు కల్పించే రెంట్-ఫ్రీ అకామిడేషన్ విలువ లెక్కింపుపై ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు మార్చింది. దీంతో ఉద్యోగుల టేక్-హోం సేలరీ పెరుగుతుంది.
తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందం శుక్రవారం బెంగళూరులో పర్యటించింది. ఆ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు జరిగినప్పుడు అనుసరించిన ఉత్తమ విధానాలను అధ్యయనం చేసేందుకు ఆరుగురు అధికారులు వెళ్లినట్టు సీఈవ