మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన ఓ కాలేజీ విద్యార్థికి ఐటీ శాఖ, జీఎస్టీ నుంచి రూ.46 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు వచ్చాయి. షాక్కు గురైన విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు.
కాంగ్రెస్ పార్టీకి ఐటీ శాఖ మరోసారి గట్టి షాక్ ఇచ్చింది. రూ.1800 కోట్లకు పన్ను నోటీసులిచ్చింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తంఖా శుక్రవారం వెల్లడించారు. 2017-18 అలాగే 2020-21 సంవత్సరాలకు సంబంధించి పెనాల్టీ, వ
ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తమ పార్టీ ఆదాయపు పన్న చెల్లింపుపై ఐటీ శాఖ చేపట్టిన పునః పరిశీలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్లను శుక్రవారం ఢిల్లీ హైకోర్ట�
కాంగ్రెస్ను ఆర్ధికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఖాతాలపై నరేంద్ర మోదీ ప్రభుత్వ దాడి కాదని భారత ప్రజాస్వామ
Delhi court : రెండు కోట్ల ఆదాయంపై ఐటీఆర్ దాఖలు చయలేదని ఓ మహిళలకు ఢిల్లీ కోర్టు ఆరు నెలల జైలుశిక్ష విధించింది. ఇన్కంట్యాక్స్ ఆఫీసు నమోదు చేసిన ఓ ఫిర్యాదుపై కోర్టు ఆ తీర్పును ఇచ్చింది. 2013-14 ఆర్థిక సంవత్స�
ఆదాయ పన్ను అప్పిలేట్ ట్రిబ్యునల్లో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. గత సంవత్సరాలకు సంబంధించి ఐటీ రిటర్న్స్లో వ్యత్యాసాలకు గానూ ఐటీ శాఖ ఇటీవల విధించిన రూ.210 కోట్ల జరిమానాకు వ్యతిరేకంగా కాంగ్ర
పీపీఎఫ్ అనేది ఓ స్మాల్ సేవింగ్స్ పెట్టుబడి విధానం. కేంద్ర ప్రభుత్వ మద్దతు ఉండటంతో ఇది చాలా సేఫ్. ఇతర పన్ను సాధనాలతో పోల్చితే దీనికి లాకిన్ పీరియడ్ చాలా ఎక్కువ. అయితే ఏడో సంవత్సరం తర్వాత కొద్ది మొత్త
‘ఖజానా’లో అవినీతి రాజ్యమేలుతున్నది. ముడుపులు చెల్లిస్తేనే ఫైల్ ముందుకు కదులుతున్నది. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులే పీక్కు తినే శాఖ ఏదైనా ఉందా అంటే అది కచ్చితంగా ఖజనా శాఖనే. వివిధ శాఖలకు చెంది�
హైదరాబాద్లోని పాతబస్తీలో ఐటీ అధికారులు మరోసారి దాడులు చేశారు. కింగ్స్ ప్యాలెస్ యజమాని షానవాజ్ ఇంట్లో తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్కం టాక్స్ లిమిట్ను 5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేసిన బీజేపీ, అధికార పగ్గాలు చేపట్టగానే ఆ విషయాన్ని మరిచిపోయింది. పెరిగిన వేతనాలకు అనుగుణంగా ఆదాయ పన్ను పరిమితిని పెంచడంపై వ�
సెన్సెక్స్ సూచీలు గరిష్ఠ స్థాయికి చేరాయనీ, మదుపరుల సంపద గణనీయంగా పెరిగిందన్న వార్తలు తరచూ వింటుంటాం. ఆ పెరిగిన సంపదతోపాటు దానిపై కట్టే పన్ను కూడా పెరుగుతుంది. అయితే, ఈక్విటీ లాభాలను తెలివిగా ఉపయోగించుక
Home Loans | బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న సత్య ప్రకాశ్.. ఇంటి రుణం, ఎన్పీఎస్ లో మదుపు, తదితర పొదుపు ఆప్షన్లతో ఏటా రూ.61 వేల వరకూ ఆదాయం పన్ను ఆదా చేయొచ్చు.
Rythu Bandhu | ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి, వేలు, వందల ఎకరాలున్న వారికి రైతుబంధు ఇవ్వడం అసమంజసంగానే ఉన్నదని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితమైన ఆలోచన చేస్తున్నదని చ
ఒడిశాలోని మద్యం డిస్టిలరీలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు నాలుగో రోజూ తీవ్రతరం చేసింది. కాంగ్రెస్ ఎంపీ, అతని బంధువులకు చెందిన మద్యం వ్యాపార సంస్థలపై జరిగిన ఈ దాడుల్లో నగదు కట్టలు బయటపడుతూనే ఉన్నాయి.