Woman Jumps Off Roof | ఒక మహిళ మేడ పైకి ఎక్కింది. అయితే అక్కడి నుంచి దూకాలని ఆమె భర్త సవాల్ చేశాడు. దీంతో ఆ మహిళ మేడ పైనుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమె ఆసుపత్రిపాలయ్యింది. ఈ నేపథ్యంలో అదనపు కట్నం వేధింపులపై పో�
Man Tied To Pole Thrashed | ఒక వ్యక్తిని అతడి అత్తమామలు స్తంభానికి కట్టేసి కొట్టారు. రాత్రంతా అతడ్ని అలాగే కట్టేసి ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మరునాడు ఉదయం అక్కడకు చేరుకున్నారు. కట్లు విప్పి అతడ్ని విడించారు. ఈ స�
అత్తగారింట్లో వేధింపులు భరించలేక.. ప్రేమ పెండ్లి చేసుకున్న నాలుగు నెలలకే ఓ కానిస్టేబుల్ భార్య తనువు (Suicide) చాలించింది. కట్నం గురించి ఇబ్బందులకు గురిచేశారని, మరో పెండ్లి చేసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారంట�
Shocking Dowry Demand | ఒక మహిళను ఆమె అత్తమామలు వేధించారు. అదనపు కట్నం కోసం షాకింగ్ డిమాండ్ చేశారు. భర్త అనారోగ్యంగా ఉండటంతో కిడ్నీ దానం చేయాలని కోడలిని డిమాండ్ చేశారు. దీని కోసం ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టారు.
woman injected with HIV-infected needle | కట్నం డిమాండ్లు తీర్చనందుకు ఒక మహిళను అత్తింటి వారు వేధించారు. హెచ్ఐవీ సోకిన సూదితో ఇంజెక్షన్ ఇచ్చారు. ఆమె ఆరోగ్యం క్షీణించగా వైద్య పరీక్షల్లో ఈ విషయం బయటపడింది.
Man Sets On Fire | అత్తింటి వారితో వివాదం నేపథ్యంలో ఒక వ్యక్తిపై పలు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు తనను వేధిస్తున్నారని అతడు ఆరోపించాడు. ఈ నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద నిప్పంటించుకున్నాడు.
woman burns effigies of husband | తనను వదిలేసిన భర్త, అత్తింటి వారిపై ఒక మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. దసరా రోజున వారి దిష్టి బొమ్మలను వారి ఇంటి ముందు దహనం చేసింది. వారు సామాజిక రావణాసురలని ఆరోపించింది.
భర్త, అత్తామామలు పెడుతున్న వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మైలార్దేవ్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పి.నరేందర్ కథనం ప్రకారం.. పద్మశాలిపు�
వైరల్ సాంగ్స్పై ఇన్స్టాగ్రాం రీల్స్ (Wife Making Insta Reels) చేస్తున్న భార్యను అలా చేయద్దని అన్నందుకు ఓ వ్యక్తిని అత్తింటి వారు కడతేర్చిన ఘటన బిహార్లోని బెగుసరైలో వెలుగుచూసింది.
Man set on fire | భార్యను తెచ్చేందుకు ఒక వ్యక్తి అత్తవారింటికి వెళ్లాడు. అయితే అతడికి నిప్పంటించి సజీవ దహనం చేసేందుకు అత్తింటి వారు ప్రయత్నించారు (Man set on fire). దీంతో తీవ్ర కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ వ
అదనపు కట్నం కోసం భార్యా పిల్లలను చంపిన కేసులో భర్త, అతడికి సహకరించిన అత్త మామ, మరో మహిళకు బుధవారం న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించినట్లు పశ్చిమ మండలం డీసీపీ జోయల్ డేవిస్ �
రోడ్డు దాటుతున్న ఓ మహిళను మినీ లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఈ ఘటన హయత్నగర్ పీఎస్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హయత్నగర్ డివిజన్ సత్యానగర్ కాలన�
న్యూఢిల్లీ: ఒక మహిళను బిల్డింగ్ బాల్కానీ పైనుంచి ఆమె అత్తమామలు తోసేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు మయూర్ విహార్ ప్రాంతంలోని ఒక బిల్డింగ్ టెర్రస్ పై నుంచ�
లక్నో: ఆడ పిల్లల్ని కన్నందుకు ఒక మహిళను ఆమె భర్తతోపాటు అత్త ఇంటి కుటుంబ సభ్యులు కొట్టడంతోపాటు హింసించసాగారు. ఉత్తర ప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఈ దారుణం జరిగింది. రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఒక మహిళల �
భోపాల్: కట్నం కోసం భార్యకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు బలవంతంగా యాసిడ్ తాగించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ దారుణం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న గ్వాలియర్లోని డా�