లక్నో: ఆడ పిల్లల్ని కన్నందుకు ఒక మహిళను ఆమె భర్తతోపాటు అత్త ఇంటి కుటుంబ సభ్యులు కొట్టడంతోపాటు హింసించసాగారు. ఉత్తర ప్రదేశ్లోని మహోబా జిల్లాలో ఈ దారుణం జరిగింది. రాంనగర్ జుఖా ప్రాంతానికి చెందిన ఒక మహిళల �
భోపాల్: కట్నం కోసం భార్యకు భర్త, ఆయన కుటుంబ సభ్యులు బలవంతంగా యాసిడ్ తాగించారు. దీంతో ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈ దారుణం జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 17న గ్వాలియర్లోని డా�