Heavy Rains | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్లో వర్షం (Rain) కురుస్తున్నది. ఆదివారం తెల్లవారుజాము నుంచే పలు చోట్ల వాన పడుతున్నది. అమీర్పేట, పంజాగుట్ట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, బేగంపేట, కూకట్పల్లి, బాలానగర్, కుత్బుల్లాపూర్�
Delhi | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు (temperature) పడిపోతున్నాయి. గురువారం ఉదయం అత్యంత శీతలమైన పరిస్థితులు నెలకొన్నాయి (seasons coldest morning).
Shashi Tharoor | రాజధానిలో గాలి కాలుష్యంపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor ) స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీని రాజధాని నగరంగా కొనసాగించాలా..? అంట�
Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం (Air Pollution) ప్రమాదకరస్థాయికి చేరింది. తాజాగా ఢిల్లీ - ఎన్సీఆర్లో గాలి నాణ్యత సూచి 500 మార్క్కు చేరింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం తెలిపింది.
Cyclone Dana: దానా తుఫాన్ ఇవాళ రాత్రికి లేదా రేపు ఉదయం .. బెంగాల్, ఒడిశా మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. భారతీయ వాతావరణశాఖ ఆ తుఫాన్పై ప్ర�
Cyclone Dana | బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా బలపడింది. దీనికి దానాగా నామకరణం చేశారు. పారాదీప్కు 560కి.మీ, సాగర్ ద్వీపానికి 630కి.మీ.లు ఖేపుపరాకు 630 కి.మీ. దూరంలో దానా తుఫాను కేంద్రీకృతమై ఉంది. రేపటికి ఇది తీవ�
Bengaluru | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)ను గత రెండు రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం ఉదయం కూడా నగరంలో కుండపోత వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. నెల్లూరు జిల్లా తడ సమీపంలో తీరం దాటిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడొచ్చనే అంచనాలున్నాయి. గడిచిన 6 గంటలుగా 22 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం తీరా�
Chennai Rain | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరువల్లేరు, కాంచీపురం, చెంగల్పట్టు సహా పలు ప్రధాన నగరాలు నీట మునిగాయి.