Himachal Pradesh | హిమాచల్ప్రదేశ్ (Himachal Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (red alert) జారీ చేసింది.
Heavy Rains | ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
ముందస్తుగా పలకరించి విరామమిచ్చిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుకుగా మారాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో ఆరు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తె�
IMD | దేశ రాజధాని ఢిల్లీకి వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ (Red alert) జారీ చేసింది. రానున్న మూడు రోజులు రాజధానిలో ఎండ తీవ్రత అధికంగా (heatwave in Delhi) ఉంటుందని తెలిపింది.
Hyderabad | హైదరాబాద్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు ఎండ వేడిమితో ఉక్కపోతగా ఉండగా.. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది. దీంతో హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వాన కురిసింది. ఖైరతాబాద్�
నైరుతి రుతుపవనాల (Monsoon) ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతోపాటు వాయుగుండం ప్రభావం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వాతావరణశాఖ కీలక ప్రకటన చేసింది.
Monsoon Rainfall: దేశవ్యాప్తంగా జూన్ నెలలో సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు కానున్నట్లు ఐఎండీ చెప్పింది. ఇక ఈ వానల సీజన్లో జూన్ నుంచి సెప్టెంబర్ నెలల మధ్య దేశవ్యాప్తంగా 106 శాతం వర్షపాతం ఉంటుందని
దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) వాన దంచికొట్టింది. ఆదివారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు రాజధాని ప్రాంతంలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Heavy Rains) కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నైరుతి రుతుపవనాలు శనివారం ఉదయం కేరళ తీరాన్ని తాకా యి. సాధారణంగా జూన్1న ప్రవేశించే రుతుపవనాలు జూలై 8న నాటికి దేశమంతా విస్తరిస్తాయి. ఈఏడు మాత్రం ఎనిమిది రోజుల ముందుగానే ప్రవేశించాయ ని భారత వాతావారణశాఖ అధి�