రైతన్నకు వాతావరణ (IMD) శాఖ తీపికబురు చెప్పింది. వ్యసాయానికి ఊతమిచ్చే నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) శనివారం కేరళను (Kerala) తాకుతాయని వెల్లడించింది.
Thunderstorm | రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. పలు చోట్ల ఉరుములు, మెరుపులు బీభత్సం సృష్టించాయి. పిడుగుపాటుకు రాష్ట్ర వ్యాప్తంగా నలుగురు ప్రాణాలు కోల్పోయారు.
Monsoon : మాన్సూన్ మరీ ముందే వచ్చేస్తోంది. మరో 4, 5 రోజుల్లో రుతుపవనాలు కేరళను తాకనున్నాయి. ఇవాళ ఐఎండీ ఈ తాజా అప్డేట్ ఇచ్చింది. నైరుతి వేగంగా కదలడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ చెప్పి
Bengaluru | దేశవ్యాప్తంగా గత కొన్ని రోజులుగా అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా, టెక్ నగరం బెంగళూరు (Bengaluru)ను భారీ వర్షం ముంచెత్తింది.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షం (Rain) దంచికొట్టింది. నెల్లూరులో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. కావలి, బోగోలు, దగదర్తి, చేజర్లలో ఉరుములు, మెరుపులతో �
Monsoon : దక్షిణ బంగాళాఖాతంతో పాటు నికోబార్ దీవులకు రుతుపవనాలు ఇవాళ చేరుకున్నాయి. దీంతో అక్కడ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో నికోబార్ దీవుల్లో కొన్ని చోట్ల సాధారణ, మరికొన్ని చోట్ల భారీ వర్ష�
IMD | పలు రాష్ట్రాల్లో పిడుగుల (Lightnings) తో కూడిన వర్షం పడే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం (ఇండియన్ మెటియరోలాజికల్ డిపార్టుమెంట్ - IMD) హెచ్చరించింది. ప్రభావిత ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా �
దేశ రాజధాని ఢిల్లీని (Delhi) భారీ వర్షం ముంచెత్తింది. వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో జనజీవనం స్తంభించింది. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. �
ఈసారి మే నెలలో దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. తెలంగాణ, కర్ణాటక సహా పలు రాష్ర్టాల్లో వేడి గాలులు వీచే రోజులు సాధా�
ఎండల కారణంగా వృద్ధుల్లో వృద్ధాప్యం మరింత వేగంగా పెరుగుతుందని తాజా పరిశోధన వెల్లడించింది. ఎండలు మిగతా వయస్కులపైనా ప్రభావం చూపినప్పటికీ ఎక్కువగా వృద్ధులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.
ఈసారీ వేసవి మండిపోనున్నదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. దేశంలోని అత్యధిక ప్రాంతాల్లో మార్చి నెలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది.