మానసిక అనారోగ్యంతో గుండెజబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 18 నుంచి 49 ఏండ్ల మధ్య వయస్సు గల సుమారు 5,93,616 మందిపై చేసిన ఈ అధ్యయనం వివరాల
భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నది. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రోజురోజుకు పెరుగుతూ, జీఎస్టీ రాబడి నెలకు దాద�
క్రైస్తవ మత గురువు, మాజీ పోప్ బెనెడిక్ట్-16 కన్నుమూశారు. 95 ఏండ్ల వయసున్న ఆయన.. వృద్ధాప్యం, పలు అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
Ap Minister|ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏపి రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. విశ్వరూప్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మెదడు సంబంధిత వ్యాధి ‘సెరెబ్రల్ న్యూరిజమ్ (మెదడులోని రక్తనాళంలో బెలూన్స్ ఏర్పటడం)’తో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన కొవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్�
గ్యారంటీడ్ గోల్ ప్లాన్' పేరుతో కొత్త జీవిత బీమా పాలసీని పీఎన్బీ మెట్లైఫ్ ప్రవేశపెట్టింది. పొదుపే ధ్యేయంగా, పాలసీలో వినియోగదారుని లక్ష్యాలకు అనుగుణంగా కచ్చితమైన రాబడి ఇచ్చేలా ఈ పాలసీని డిజైన్ చే�
బంజారాహిల్స్ : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రహ్మత్నగర్ సమీపంలోని శి
అమరావతి : ప్రకాశం జిల్లా దర్శి గురుకుల పాఠశాల విద్యార్థి అస్వస్థకు గురై మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న ప్రవీణ్నాయక్ తీవ్ర అస్వస్థతకు గురై ఫిట్స్కు గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించగా చి