గ్యారంటీడ్ గోల్ ప్లాన్' పేరుతో కొత్త జీవిత బీమా పాలసీని పీఎన్బీ మెట్లైఫ్ ప్రవేశపెట్టింది. పొదుపే ధ్యేయంగా, పాలసీలో వినియోగదారుని లక్ష్యాలకు అనుగుణంగా కచ్చితమైన రాబడి ఇచ్చేలా ఈ పాలసీని డిజైన్ చే�
బంజారాహిల్స్ : గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి జీవితంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. రహ్మత్నగర్ సమీపంలోని శి
అమరావతి : ప్రకాశం జిల్లా దర్శి గురుకుల పాఠశాల విద్యార్థి అస్వస్థకు గురై మృతి చెందాడు. ఏడో తరగతి చదువుతున్న ప్రవీణ్నాయక్ తీవ్ర అస్వస్థతకు గురై ఫిట్స్కు గురయ్యాడు. దీంతో అతడిని ఆస్పత్రిలో చేర్పించగా చి
అనారోగ్యంతో తల్లి మృతి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆస్తి కోసం కొడుకుల కొట్లాట పోలీసుల జోక్యంతో సమసిన వివాదం జమ్మికుంట, డిసెంబర్ 9: మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలేనని కార్ల్ మార్క్స్ అన్నట్టే జరుగు
బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీర్కూర్ : కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో విద్యార్థులు కోడిగుడ్లు తిని అస్వస్థతకు గురయ్యారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలి�
దంపతుల ఆత్మహత్య | అనారోగ్య సమస్యలు వేధిస్తుండటం.. తమను ఆదరించేందుకు ఎవరూ లేకపోవడంతో ఆవేదన చెంది దంపతులు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. మెదక్ జిల్లా కేంద్రంలోని గాంధీనగర్లో విషాద ఘటన జరిగింది.
కరోనా పరీక్ష చేయించుకునేందుకు వెళ్తూ | వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ మండలం కేంద్రంలో విషాద ఘటన జరిగింది. కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకునేందుకు బయల్దేరిన మహిళ దారిలోనే మృతి చెందింది.
దవాఖానలోనే కుప్పకూలి మృతి | అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం దవాఖానకు వచ్చి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా ఆదోని మండలం మదిరె గ్రామంలో ఈ ఘటన జరిగింద�