Health Tips | అనారోగ్యం ఎంత ఇబ్బందికరమో ఈతరం గ్రహిస్తున్నది. క్రమంగా ఫిట్నెస్ పట్ల శ్రద్ధ పెరుగుతున్నది. అందుకు సూచనగా, ఆరోగ్యరంగంలో సరికొత్త ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిని శాసించనున్న కొన్ని ధోరణులు..
Leopard | నారాయణపేట జిల్లాలో చిరుత(Leopard) మృతి కలకలం సృష్టిస్తోంది. జిల్లాలోని దామరగిద్ద మండలం కంసన్ పల్లి, వత్తు గుండ్ల గ్రామాల మధ్య పొలాల్లో సంచరించిన రెండు చిరుతపులులను చూసిన స్థానికులు అటవీ (Forest) శాఖ అధికారులక�
Centre Alerts States | దేశంలో మరోసారి కరోనా కేసులు (Covid Cases) పెరుగుతున్నాయి. కొత్త వేరియంట్ వైరస్ జేఎన్.1 తొలి కేసు నిర్ధారణ కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా పరిస్థితిపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఆర్టీ-ప
Minister Komati Reddy | రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komati Reddy) అనారోగ్యంతో(Illness) దవాఖానలో చేరారు. ఆయన కొన్ని రోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. ఆ తీవ్రత ఎక్కువ కావడంతో నిన్న ఢిల్లీ నుంచి తిరిగి ర�
పేపర్, వెదురు, ప్లాస్టిక్ స్ట్రాలను ఎక్కువగా వాడుతున్నారా? కూల్డ్రింక్స్, కొబ్బరిబొండాలను వాటితోనే తాగుతున్నారా?అయితే మీరు వాటి వాడకాన్ని వెంటనే తగ్గించండి. లేదంటే అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.
ఒక నడి వయస్కుడు తీవ్రమైన ఆలోచనలతో ఆశ్రమంలోని గురువు దగ్గరికి వెళ్లాడు. తనకు పెండ్లయి పదేండ్లు అయ్యిందని, భార్యతో పొసగడం లేదని వాపోయాడు. ఆమెను భరించలేక వచ్చేశానని చెప్పాడు. తనను ఆశ్రమంలో చేర్చుకోవాల్సిం�
కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందాడు. ఇక జీవితం లేదని కట్టుకున్న భార్య, ఇద్దరు కూతుళ్లు మనస్తాపానికి గురయ్యారు. భర్తలేని జీవితం ఎందుకని భార్య, తండ్రిలేని జీవనం గడపలేమని కూతుళ్లు ఫ్యాన్లకు ఉరివేసుకొని
ప్రజల జీవితాలను పీల్చి పిప్పి చేస్తున్న వాటిలో ధూమపానం ఒకటి. అది ప్రమాదకరమని తెలిసినా చాలామంది ఆ అలవాటు నుంచి బయటపడలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ‘స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్' అని ప్రభుత్
అనారోగ్యం, ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకున్న వేలాది మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సా�
జీవాల పెంపకం చేపట్టేవారు వాటిని ఒకేచోట మేపడం వీలుకాదు. మేత కోసం మందలను ఇతర ప్రాంతాలకు తోలుక పోతుంటారు. సాధారణంగా ఎండాకాలంలో మేత దొరకక ప్రతిరోజు జీవాలను మేపుతూ వాటితో పాటు వందల కిలోమీటర్ల కొద్ది వలసలు వె�
మానసిక అనారోగ్యంతో గుండెజబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 18 నుంచి 49 ఏండ్ల మధ్య వయస్సు గల సుమారు 5,93,616 మందిపై చేసిన ఈ అధ్యయనం వివరాల
భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నది. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రోజురోజుకు పెరుగుతూ, జీఎస్టీ రాబడి నెలకు దాద�