ప్రజల జీవితాలను పీల్చి పిప్పి చేస్తున్న వాటిలో ధూమపానం ఒకటి. అది ప్రమాదకరమని తెలిసినా చాలామంది ఆ అలవాటు నుంచి బయటపడలేక ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ‘స్మోకింగ్ ఈజ్ ఇంజ్యూరియస్ టు హెల్త్' అని ప్రభుత్
అనారోగ్యం, ఆపదలో ఉన్న వారికి రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. ఖరీదైన వైద్యం చేయించుకున్న వేలాది మంది పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సా�
జీవాల పెంపకం చేపట్టేవారు వాటిని ఒకేచోట మేపడం వీలుకాదు. మేత కోసం మందలను ఇతర ప్రాంతాలకు తోలుక పోతుంటారు. సాధారణంగా ఎండాకాలంలో మేత దొరకక ప్రతిరోజు జీవాలను మేపుతూ వాటితో పాటు వందల కిలోమీటర్ల కొద్ది వలసలు వె�
మానసిక అనారోగ్యంతో గుండెజబ్బులు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుందని జాన్స్ హాప్కిన్స్ మెడిసిన్ పరిశోధకులు చేసిన అధ్యయనంలో వెల్లడైంది. 18 నుంచి 49 ఏండ్ల మధ్య వయస్సు గల సుమారు 5,93,616 మందిపై చేసిన ఈ అధ్యయనం వివరాల
భారతదేశం అనేక రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగుతున్నది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా రూపుదిద్దుకుంటున్నది. దేశ జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) రోజురోజుకు పెరుగుతూ, జీఎస్టీ రాబడి నెలకు దాద�
క్రైస్తవ మత గురువు, మాజీ పోప్ బెనెడిక్ట్-16 కన్నుమూశారు. 95 ఏండ్ల వయసున్న ఆయన.. వృద్ధాప్యం, పలు అనారోగ్య సమస్యలతో గత కొంతకాలంగా దవాఖానలో చికిత్స పొందుతున్నారు.
Ap Minister|ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏపి రవాణా శాఖమంత్రి పినిపే విశ్వరూప్ శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. విశ్వరూప్ మరోసారి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మెదడు సంబంధిత వ్యాధి ‘సెరెబ్రల్ న్యూరిజమ్ (మెదడులోని రక్తనాళంలో బెలూన్స్ ఏర్పటడం)’తో బాధపడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే ఆయన కొవిడ్ మహమ్మారి ప్రారంభమైనప్�