సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బైరాన్పల్లికి చెందిన స్వాతంత్య్ర సమరయోధురాలు జంగిటి లచ్చవ్వ (95) కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం మరణించారు.
అనారోగ్య సమస్యలతో ఓ కానిస్టేబుల్ ఆత్యహత్య చేసుకున్న ఘటన అంబర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్పేటలోని మల్లికార్జుననగర్కు చెందిన భాను
నిర్మల్ జిల్లా నిర్మల్ మండలం అనంతపేట్ కేజీబీవీలోని పది మంది విద్యార్థినులు ఉడికీ ఉడకని అన్నం తిని శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నం వండిన భోజనం సరిగా ఉడకకపోవడంతో పాఠశాలలో దాదాపు పది మంది వి�
కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో అనారోగ్య పరిస్థితులు దాపురించాయని బీఆర్ఎస్ నేత, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ రామిడి మధుకర్రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆధ్వర్యంలో చేపట్ట�
ఇల్లు, కార్యాలయం, ప్రయాణాలు... ఇలా ఎక్కడైనా సరే రోజుకు 8.5 గంటలపాటు లేదా వారానికి 60 గంటలపాటు కూర్చుంటే అనారోగ్యంతోపాటు వేగంగా ముసలితనం వస్తుందని తాజా అధ్యయనం వెల్లడించింది. అయితే, ప్రతి రోజూ 30 నిమిషాలసేపు పరు
పది నెలల కిందటి దాకా పచ్చని చెట్లతో కళకళలాడిన పల్లెలు ఇప్పుడు బోసిపోతున్నాయి. అనారోగ్యంతో తీవ్ర అవస్థలు పడుతున్న ప్రజలు ప్రభుత్వ దవాఖానలకు ప్రజలు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం లేక వి�
పదేండ్ల లోపు ఇద్దరు మగ పిల్లలు. అనారోగ్యంతో దవాఖానలో చనిపోగా.. పుట్టెడు శోకంలో ఉన్న ఆ పిల్లల తల్లిదండ్రుల గోడు పట్టించుకునే నాథుడే లేడు. దవాఖాన సిబ్బంది కనీసం అంబులెన్స్ కూడా ఏర్పాటుచేయకపోవటంతో, పిల్లల �
ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ అల్లాని కిషన్రావు (86) తీవ్ర అనారోగ్యంతో ఆదివారం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం నందిగామలో మరణించారు. 1938లో పటాన్చెరు పట్టణ సమీపంలోని మన్మూల్లో జన్మించారు. ఎంబీబీఎస్ �
అనారోగ్యం బారినపడి గురుకుల విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం మైనారిటీ గురుకుల పాఠశాలలో చోటుచేసుకుంది. జుక్కల్ మండలం పడంపల్లికి చెందిన అంజలి (12) ఏడో తరగతి చదువుత
హైదరాబాద్లోని ఒక గల్ఫ్ మెడికల్ సెంటర్లో వైద్య టీకా వేయించుకొని సౌదీకి వెళ్లిన ఓ యువకుడు టీకా వికటించి నరకయాతన అనుభవిస్తున్నాడు. బాధితుడి తల్లి లక్ష్మి విదేశాంగ శాఖకు ఫిర్యాదుతో గురువారం విషయం వెలు
Mahabubnagar | ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల్లోని ఏదో చోట గురుకులాలు, కస్తూర్బాల్లోని విద్యార్థులకు ఫుడ్పాయిజన్ అవుతూనే ఉన్నది. బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలోని(Jadcharla) మైనార్టీ బాలుర ఇంగ్లిష్ మీడియం గుర�
ఏ ఇంట్లో అయినా ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం కూడా బాగుంటుంది. ఉద్యోగం చేసి సంపాదించే మహిళలు అయినా, ఇంటి పట్టున ఉంటూ కుటుంబ యోగక్షేమాలు చూసుకునే గృహిణులకు అయినా ఇదే సూత్రం వర్తిస్తుంది.