పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొట్ల వనపర్తి గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ కార్యకర్త ఆకారి అనిల్ ను రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. అనిల్ అనారోగ్యంతో కరీంనగర్ లోని దవాఖానలో చేరి చికిత్
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం తెలంగాణకు వచ్చిన ఆయన.. దైవదర్శనం కోసం శ్రీశైలం వెళ్లారు. శనివారం ఆయన జాతీయ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ల సెమినా�
అనారోగ్య సమస్యలతో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనరావుపేట మండలంలోని నిమ్మపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. నిమ్మపల్లి గ్రామానికి చెందిన బోయిని మల్లేశం (54)అనే వ్యక్తి
మండలంలోని రేకొండ ఎంపీటీసీ చాడ శోభ (63)అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆసుపత్రిలో గురువారం మృతి చెందారు. చాడ శోభ రేకొండ ఎంపీటీసీగా గెలుపొంది అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. వారి భర్త మాజీ ఎంపీపీ స్వర్గ
బాలీవుడ్ నటుడు ముకుల్దేవ్(54) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ముంబయ్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఆహార అలవాట్లను కూడా.. కాలానికి తగ్గట్టుగా మార్చుకోవాలి. ఇష్టమైన వంటకమైనా.. సీజన్కు సెట్కాకుంటే పక్కన పెట్టేయాలి. లేదంటే, ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ముఖ్యంగా, వేసవిలో కొన్ని కూరగాయలతో అనారోగ్యం పొంచి ఉ
‘బిడ్డా పదో తరగతి ఫలితాలు వచ్చినయ్. నువ్వు చెప్పినట్టే మంచి మార్కులు తెచ్చుకున్నవ్. నువ్వే స్కూల్ ఫస్ట్ అచ్చినవట. మీ సార్లు చెప్పిన్రు. ఇప్పుడు నువ్వే లేకపోతివి కదా తల్లీ’ అంటూ పదో తగరతి విద్యార్థి న�
తెలుగు సినిమా నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం(68) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆదివారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆస్ట్రేలియాలో ఉంటున్న తన కమారుడు వచ్చ�