ఆంధ్రా నుంచి తెలంగాణకు ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. మధిర నియోజకవర్గంలో ఇసుక ట్రాక్టర్లు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. మధిర, వైరా, బోనకల్లు ప్రధాన రహదారులపై పోలీస్ చెక్పోస్టులు ఉన్నాయి.. అయితే అక్రమా�
ఇసుక అక్రమ రవాణాకు అధికారులు చెక్పెట్టారు. బీర్కూర్ మండల కేంద్రంలో మంజీరా బ్రిడ్జి కింది నుంచి ఇసుకను అక్రమంగా తరలించడానికి ఇసుకాసురులు ఏర్పాటు చేసుకున్న దారిని మూసివేయించారు. బాన్సువాడ సబ్ కలెక్ట�
టేకులపల్లి, మార్చి 28: ఇసుకను అక్రమంగా రవాణా చేసే అక్రమార్కుల ఆగడాలు రోజురోజుకీ ఎక్కువైతున్నాయి. ఫారెస్టు అధికారులపై దాడికి యత్నం చేసిన సంఘటన చంద్రు తండా సమీపన చోటు చేసుకుంది. కొత్తగూడెం జిల్లా (Kothagudem) టేకుల
గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి లారీలు, ట్రాక్టర్లలో ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడాన్ని నిరసిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం ఆందోళన చేపట్ట�
గోదావరి పరీవాహక ప్రాంతం నుంచి లారీలు, ట్రార్టర్లకొద్దీ ఇసుక అక్రమంగా తరలిపోతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని, దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అక్రమ రవాణ
బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతున్నది. అధికారపార్టీ నాయకులే ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతుండడం అందుకు అధికారులు వత్తాసు పలుకుతుండడం పరిపాటిగా మారింది. భీమ్గల్, మోర్తాడ్, ఏర్గట్ల, మె�
‘బోధన్ నియోజకవర్గంలో నాకు తెలిసి.. ఒక్క టిప్పర్ కూడా ఇసుక అక్రమ రవాణా జరగడం లేదు. ఇసుకను అక్రమంగా తరలిస్తే మేము ఊరుకోవడం లేదు. బాధ్యతగా పని చేస్తున్నాం.
భీమారం, బూర్గుపల్లి, ఖాజీపల్లి, ధర్మారం, పోలంపల్లి శివారు ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. రాత్రి వేళల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా జేసీబీలతో తవ్వి మరీ ట్రాక్టర్లలో రవాణా చేస్తూ అం
నెన్నెల మండలంలోని పలు వాగుల నుంచి జోరుగా ఇసుక తరలిపోతుండగా, అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. కొందరు అభివృద్ధి పనుల పేరిట మైలారం, ఖర్జీ, నెన్నెల గుండ్ల సోమారం వాగుల నుంచి రాత్రీ.. పగ
బాల్కొండ నియోజకవర్గంలో ఇసుక దందా ఆగడంలేదు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డూ అదుపులేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఫలితం కనిపించడంలేదు. భీమ్గల్ మండలం బడాభీమ్గల�
ఇసుక తరలిస్తున్న వాహనాలు వేగంగా వెళ్లడం తో ఇండ్లలోకి దుమ్ము వసున్నదని ఆగ్రహం వ్యక్తంచేస్తూ వల్లభపూర్ గ్రామస్తులు శనివారం వాటిని అడ్డుకున్నారు. లారీలు, టిప్పర్లలో ఓవర్ లోడ్తో ఇసుకను తరలిస్తుండడంతో �
మాచారెడ్డి, పాల్వంచ మండలాల్లోని పలు గ్రామాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. అడ్డూ అదుపులేకుండా కొనసాగుతున్న ఇసుక దందాపై నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘వాగులనూ తోడేస్తున్నారు’ అనే శీర్షికన శుక్రవ�