వారం రోజులుగా మాగనూరు మండల కేంద్రంలోని పెద్ద వాగు నుంచి ఇసుక తరలిపోకూడదని పలుమార్లు అడ్డువేసినా రాఘవ కన్స్ట్రక్షన్ సిబ్బంది మొండి పట్టుదలతో వాగులో ఇసుక తరలించడానికి వస్తుండడంతో సంబంధిత అధికారులపై మ�
మాగనూరు పెద్దవాగులో ఇసుక తరలించడానికి ఎవరు వచ్చినా అం దరూ కలిసి అడ్డుకోవాలని మాగనూరు గ్రామస్తులు తీర్మానం చేశారు. ఆదివారం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో సమావేశమైన గ్రామస్తులు ఈ మేరకు తీర్మానం చేసినట్ల�
మంజీర పరీవాహక ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహించేందుకు ఖాకీలు పోటీపడుతుంటారు. ఇందుకోసం రాజకీయ పైరవీలు చేసుకొని మరీ పోస్టింగ్ సాధిస్తారు. అలాంటి వారు పోలీస్ ఉన్నతాధికారులను లెక్క చేయ�
Illegal Sand Mining | సోమవారం రాత్రి చిలిపిచెడ్ మండలం పరిధిలోని చండూర్ గ్రామ శివారులో ఉన్న మంజీరా నదిలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ను రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.
ఉమ్మడి జిల్లాలో ‘ఇసుకాసురుల’కు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినా..క్షేత్రస్థాయిలో పట్టించుకున్న దాఖలాలు లేవు. అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస�
‘ప్రాజెక్టుల్లో నీళ్లుంటే ఏమొస్తది? అదే ఎండబెడితే ఇసుక తోడచ్చు.. కోట్లాది రూపాయలు దండుకోవచ్చు’ అన్నదే నేటి కాంగ్రెస్ సర్కారు విధానమని స్పష్టమవుతున్నది. ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ను ఎంత ఖర్చయినా పునరుద్ధ�
ఇసుక బంగారమైపోయింది. నూతన విధానం పేరుతో ప్రభుత్వ చర్యలు బెడిసికొడుతున్నాయి. రూ.1200 నుంచి 1400 మధ్య ఉండాల్సిన ఇసుక టన్ను ధర నెలరోజులుగా రూ.2000కుపైగా పలుకుతున్నది.
ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామంలోని పెద్దవాగు నుంచి అధికార పార్టీకి చెందిన కొందరు ఇసుక అక్రమ తవ్వకాలను యథేచ్ఛగా చేపడుతున్నారు. కొంతకాలంగా కొనసాగుతున్న ఇసుక దందాపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమవుతున్న
ఇసుక అక్రమ రవాణాకు అడ్డూఅదుపులేకుండా పోయింది. ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని సీపీ హెచ్చరించినా ఫలితంలేకుండా పోతున్నది. ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామ శివారులోని పెద్దవాగులో ఇసుక అక్రమ తవ్వక�
Illegal mining | గుండాల మండలంలో గల జీవనది అయిన కిన్నెర సాని వాగులో అక్రమ ఇసుక వ్యాపారాలు రాజ్యం ఏలుతుంటే, చట్టాలను అమలు చేయవలసిన మండల స్థాయి, జిల్లాస్థాయి అధికారులు, అదేవిధంగా ప్రశ్నించాల్సిన ఆదివాసి రాజకీయ నాయకు�
Manne Krishank | పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ గతంలో మంత్రి హోదాలో వచ్చి కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన ఇసుక పాలసీని ప్రశంసించారని, తమ రాష్ట్రంలోనూ ఈ పాలసీని ప్రవేశపెడతామని చెప్పినట్లుగా బీఆర్ఎస్
ఇసుక మాఫియా బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇసుక అక్రమంగా తరలించే క్రమంలో అడ్డువచ్చే వ్యక్తులపైకి వాహనాలను ఎక్కించేందుకు సైతం వెనుకాడడం లేదని తెలిసింది. గతంలో ప్రమాదాలెన్నో జరిగాయి. కొన్ని కావాలన్�
మండలంలోని గాండ్లపేట్ పెద్దవాగు నుంచి కొన్నిరోజులుగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. దీనిపై ఎన్ని ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు వచ్చినా అధికారుల్లో స్పందన కరువైంది. తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి చ�
అది వాగా, కాలువా, చెరువా అనేది సంబంధం లేదు.. ఇసుక కనిపిస్తే చాలు తోడేసుడే అన్నట్లు బాల్కొండ నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా కొనసాగుతున్నది. రాత్రీ పగలూ తేడా లేదు.
అనుమతులూ అక్కర్లేదు.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన చెక్పోస్టుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తహసీల్దార్ మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పొతంగల్ మండలంలోని కొడిచర�