సహజ సంపదను కొందరు కొల్లగొడుతున్నారు. ఇసుక, మొరం అక్రమ తవ్వకాలతో దోచుకుంటున్నారు. ధర్పల్లి మండలంలో ఈ దందా జోరుగా సాగుతున్నది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుకాసురులకు అడ్డే లేకుండా పోతున్నది. ఇటీవల మై
‘మాగనూర్ పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్స్ గుల్ల చేస్తున్నది. ఇసుక అనుమతి లేకుండా తరలిస్తున్నది. మంత్రి బంధువుల కంపెనీ కావడంతో ప్రభుత్వం అండతో యథేచ్ఛగా వాగును తోడేస్తున్నారు’.. అని మక్తల్ మాజీ ఎమ్మ�
అధికారిక ఇసుక ర్యాంపుల్లో నిర్వాహకుల కనుసన్నల్లో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నట్లు ప్రజలు మండిపడుతున్నారు. బూర్గంపహాడ్ మండలం సోంపల్లిలో ఇటీవల అధికారికంగా మూడు ర్యాంపులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ
సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలో ఇసుక అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటిపోయి బోరుబావులు ఎండిపోయే ప్రమాదం నెలకొనడంతో ఇసుక అక్రమ రవాణా అరికట్టాలని గ్రామస్తులు కొన్
కొల్లాపూర్లో ఇసుక మాఫియా రాజ్యమేలుతోంది. ప్రజాప్రతినిధులపై కూడా దౌర్జన్యం చేస్తోందని చర్చ నడుస్తోంది. ఎన్మన్బెట్ల వాగులో కొద్ది రోజులుగా జేసీబీలతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు అ�
ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. మంజీరా నదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉ న్నాయి. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలో ఇసుక వ
చుంచుపల్లి మండల పరిధిలోని పెనుబల్లి గ్రామ పంచాయతీ వద్ద గోధుం వాగులో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సిద్ధల వెంకన్న ఎడ్లబండిపై ఇసుక తీసుకురావడానికి వాగులోకి వెళ్లగా, నీటితో నిండిపోయిన ల�
పొతంగల్ మండలంలోని పొతంగల్, కొడిచెర్ల క్వారీల్లో ఇసుక తవ్వకాలకు బ్రేక్ పడింది. గ్రామస్తుల తీవ్ర నిరసనల నేపథ్యంలో అధికారులు ఆ రెండు క్వారీల్లో ఇసుక తవ్వకాలను శుక్రవారం నుంచి నిలిపివేశారు.
ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. వాగులు, వంకలే కాదు.. గోదావరి నదిని సైతం వదలడంలేదు. నదీగర్భం నుంచి మరీ వెలికితీస్తూ, అక్రమంగా రవాణా చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గోదావరి నదిలో అడుగు భాగాన ఉన్న �
జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా నుంచి ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. రాత్రికిరాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఇసుక లభ్యమయ్యే యాలాల, తాండూడు, బషీరాబాద�
Illegal Sand Mining | నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా అక్రమార్కులకే అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.
సిద్దిపేట జిల్లా మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తోడేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు (రహదారికి) అడ్డుగా ఉన్న చెక్డ్యామ్లను సైతం ధ్వంసం చేస్తున్నారు. దీంతో చెక్డ్యామ్లకు ప్రమాదం పొంచి ఉన్నది. మరోవైపు, ఇసుక �
Sand Mining | ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన దాని కంటే ఎక్కువగా ఇసుకను తరలించి డంప్లు ఏర్పాటు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. రోజూ వందల ట్రాక్టర్ల ఇసుక బయటకు తరలిపోతున్నది. ఇసుక అక్రమ రవాణా విషయమై సిద్దిపేట ఆర్డీవో, నీటి పారుదల శాఖ అధికారులకు విన్నవిం�