ఇసుక దందాకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. వాగులు, వంకలే కాదు.. గోదావరి నదిని సైతం వదలడంలేదు. నదీగర్భం నుంచి మరీ వెలికితీస్తూ, అక్రమంగా రవాణా చేస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారు. గోదావరి నదిలో అడుగు భాగాన ఉన్న �
జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా నుంచి ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తోడేస్తున్నారు. రాత్రికిరాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఇసుక లభ్యమయ్యే యాలాల, తాండూడు, బషీరాబాద�
Illegal Sand Mining | నారాయణపేట జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జోరుగా జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా అక్రమార్కులకే అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.
సిద్దిపేట జిల్లా మోయతుమ్మెద వాగు నుంచి ఇసుక తోడేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు (రహదారికి) అడ్డుగా ఉన్న చెక్డ్యామ్లను సైతం ధ్వంసం చేస్తున్నారు. దీంతో చెక్డ్యామ్లకు ప్రమాదం పొంచి ఉన్నది. మరోవైపు, ఇసుక �
Sand Mining | ఇందిరమ్మ ఇళ్ల పేరుతో మహబూబాబాద్ జిల్లా నరసింహులపేటలో జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణానికి అవసరమైన దాని కంటే ఎక్కువగా ఇసుకను తరలించి డంప్లు ఏర్పాటు చేస్తున్నారు.
సిద్దిపేట జిల్లా మోయతుమ్మెద వాగు నుంచి ఇసుకను ఇష్టారాజ్యంగా తోడేస్తున్నారు. రోజూ వందల ట్రాక్టర్ల ఇసుక బయటకు తరలిపోతున్నది. ఇసుక అక్రమ రవాణా విషయమై సిద్దిపేట ఆర్డీవో, నీటి పారుదల శాఖ అధికారులకు విన్నవిం�
Illegal Sand Mining | నారాయణపేట జిల్లా కృష్ణా మండల పరిధిలోని కృష్ణా నదిలో రాత్రి వేళలో అక్రమంగా ఇసుక రవాణా జోరందుకుంది. కృష్ణా మండల పరిధిలోని ముడుమాల్, వాసునగర్, ఓంకార మఠం, గురుజాల్, సమీప దూరంలోని ఉన్న కృష్ణానదిలో దర్జ
Sand Mining | భవన నిర్మాణ రంగంలో ఇసుక కొనుగోళ్లకు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని కొందరు అక్రమార్కులు నిబంధనలు విస్మరించి తాండూరు నియోజకవర్గంలోని కాగ్నా, కాక్రవేణి వాగుల నుంచి పెద్ద ఎత్తున ఇసుకను అక్రమంగ�
నాగర్కర్నూల్ జిల్లా లో ఆ ఎమ్మెల్యేలు చెప్పిందే వేదం.. వారు శాసించిందే వినాల్సిందే.. ఓ మండల తాసీల్దార్ ఇచ్చిన అనుమతుల పేరుతో దుందుభీలో దోచేస్తున్న ఇసుక విలువ రోజుకు అక్షరాల రూ.20 లక్షలు.. అవును ఇది నిజమే.. �
ఉమ్మడి జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగిన ఇసుక అక్రమ రవాణాపై ‘నమస్తే తెలంగాణ’ యుద్ధం ప్రకటించింది. రెండేండ్లుగా మంజీరానది, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న వాగుల్లో యథేచ్ఛగా కొనసాగ
హల్దీవాగులో తొవ్వ పెట్టిన తోడేళ్లే నీతులు వల్లిస్తున్నాయి. వాగు నీళ్లను మళ్లించి ఇసుక కొల్లగొట్టినట్టు ఆరోపణలు ఉన్న కాంగ్రెస్ ముఠానే మీడియా ముందుకొచ్చి అక్రమ వ్యాపారాన్ని సహించేది లేదంటూ పలుకుతున్న
రూ.కోట్ల ఆర్జన కోసం ఇసుకాసురులు ఇసుక దోపిడీకి పాల్పడుతూ ఏజెన్సీ రహదారులను ధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావు మండిపడ్డారు. ఆ రహదారుల్లో ప్రమాదాలు జరి�
వారం రోజులుగా మాగనూరు మండల కేంద్రంలోని పెద్ద వాగు నుంచి ఇసుక తరలిపోకూడదని పలుమార్లు అడ్డువేసినా రాఘవ కన్స్ట్రక్షన్ సిబ్బంది మొండి పట్టుదలతో వాగులో ఇసుక తరలించడానికి వస్తుండడంతో సంబంధిత అధికారులపై మ�
మాగనూరు పెద్దవాగులో ఇసుక తరలించడానికి ఎవరు వచ్చినా అం దరూ కలిసి అడ్డుకోవాలని మాగనూరు గ్రామస్తులు తీర్మానం చేశారు. ఆదివారం గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్లో సమావేశమైన గ్రామస్తులు ఈ మేరకు తీర్మానం చేసినట్ల�