గోదావరి సాక్షిగా ఇసుక దోపిడీ కొనసాగుతూనే ఉంది. కాంట్రాక్టర్ల అండదండలతో ఎలాంటి ఆన్లైన్ బుకింగ్ లేకుండానే ఇసుక తరలుతున్నది. అలాగే క్వారీల వద్ద అదనపు బకెట్ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నది.
కందనూలులో కొందరు ఖాకీల తీరు పోలీసు శాఖకు మచ్చ తెస్తోంది. ఇసుక, సెటిల్మెంట్లు, బ్లాక్మెయిలింగ్లకు పాల్పడుతూ ‘కంచె చేను మేసినట్లు’.. అవినీతిలో కూరుకుపోతున్నారు. దీంతో తరచూ వివాదాస్పదమవుతూ వస్తున్న ఆ శా
మంజీర పరీవాహకంలో ఇసుక దోపిడీ అడ్డుఅదుపు లేకుండా సాగుతున్నది. అనుమతుల పేరిట ఇష్టారీతిన దందా నడుస్తున్నది. అధికార యంత్రాంగం చూసీచూడనట్టుగా వ్యవహరిస్తుండటం అనుమానాలకు తావిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వ
అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రోడ్డు కిందకు వెళ్లిన లారీ దిగబడిపోయింది. ఎంతకీ బయటికి రాకపోవడంతో అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. ఆలస్యం చేస్తే తమ దొంగతనం బయట పడుతుందనే భయంతో హుటాహుటిన మినీ జేసీబీని పిలి�
డీసిలిటేషన్ పేరిట ఇసుక తవ్వకాలు చేపట్టడం చట్ట విరుద్ధమని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ మంగళవారం తీర్పు వెలువరించింది. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని మానేరు నదీ తీరంలో నిర్మిస్త�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఒక మంత్రి ఇలాకాలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తున్నది. కొల్లాపూర్ మండలంలోని పెద్దవాగు కేంద్రంగా సాగుతున్న ఇసుక దందాకు సదరు మంత్రి అనుచరుల అండదండలు ఉన్నట్టు ప్రచారం జరుగుతు�
కాంగ్రెస్ నేతల అక్రమ దందాలకు అడ్డూ.. అదుపు లేకుండా పోతున్నది. ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా దోచుకు తిందామనే రీతిలో వ్యవహరిస్తుండగా, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇసుక, రేషన్ బియ్యం, ఓపెన్ కాస్టు మట్టి తరలింపు.. ఇ
పట్టణంలో అక్రమంగా ఇసుక డంపులు పెట్టి పాత వే బిల్లులను సృ ష్టించి ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్న ఇసుక డంపులను రెవెన్యూ, మైనింగ్శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
చంఢీఘడ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు చేపడుతున్న విషయం తెలిసిందే. శాండ్ మైనింగ్ కేసులో నిన్నటి నుంచి ఆ తనిఖీలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ ఈడీ అధికారు
చంఢీఘడ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ మేనల్లుడి ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సోదాలు నిర్వహిస్తోంది. అక్రమ శాండ్ మైనింగ్ కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక�