తుంగభద్ర నది తీరాన ఉన్న రాజోళి మండలంలోని గ్రామాల్లో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక సమస్యతో ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే అ సలు ఇసుక సమస్య వచ్
మా పొలాల్లో అడ్డగోలుగా ఇసుకను తవ్వి పంటలు పండకుండా పడావు చేస్తారా అంటూ కాంగ్రెస్ నాయకుడు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపిన ఘటన మాగనూరులో చోటుచేసుకున్నది.
ఇసుక టిప్పర్ల అడ్డగింతపై అధికారులు మాపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని బాధితులు ఆరోపించారు. పోతంగల్ మండల కేంద్రంలో ఇసుక టిప్పర్ల అడ్డగింతపై కేసు నమోదు అయిన
Illegal Transport | నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం పారుపెల్లి గ్రామంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్న తరలిస్తున్న వాహనాలను గ్రామస్థులు పట్టుకున్నారు.
గ్రామాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని స్థానిక తహసీల్దార్ రమేష్ గౌడ్ హెచ్చరించారు. మండలంలోని పాతదాంరాజ్పల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణాపై రెవిన్యూ అధికారులతో కల
దేవరకద్ర నియోజకవర్గంలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతున్నది. అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు రైతులు సమాచారమిచ్చినా పట్టించుకోవడం లేదని, స్వయంగా వాహనాలను పట్టించినా ఫలితం లేదని రైతులు ఆరోపిస్తున్నారు.
భీమారం, బూర్గుపల్లి, ఖాజీపల్లి, ధర్మారం, పోలంపల్లి శివారు ప్రాంతాల్లోని వాగుల నుంచి ఇసుక యథేచ్ఛగా తరలిపోతున్నది. రాత్రి వేళల్లో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా జేసీబీలతో తవ్వి మరీ ట్రాక్టర్లలో రవాణా చేస్తూ అం
నెన్నెల మండలంలోని పలు వాగుల నుంచి జోరుగా ఇసుక తరలిపోతుండగా, అధికారులు ‘మామూలు’గా తీసుకోవడం విమర్శలకు తావిస్తున్నది. కొందరు అభివృద్ధి పనుల పేరిట మైలారం, ఖర్జీ, నెన్నెల గుండ్ల సోమారం వాగుల నుంచి రాత్రీ.. పగ
Sand | బేగంపేట వాగులో నుంచి అక్రమంగా ఇసుక(Illegal sand) తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామ రైతులు ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
జిల్లాలో కొంతకాలంగా ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా..సంబంధిత శాఖలు చేష్టలూడిగి చూస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్సిన అధికారులు తమకేమీ పట్టునట్లుగా వ్యవహరిస్తున్నారు.