కృష్ణ మండ ల పరిధిలోని కృష్ణానదిలో రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతున్నది. మండలంలోని ముడుమాల్, వా సునగర్, ఓంకార మఠం,గురుజాల్ గ్రా మాల్లో కృష్ణానదిలో దర్జాగా రోడ్డు వేసుకొని ఐదు ఇసుక రీచ్లు ఏర
ఆ ఊరికి వెళ్తే చుట్టూ ఇసుక డంపులే దర్శనమిస్తాయి.. నాలుగు దిక్కులా పెద్ద పెద్ద కుప్పలే కనిపిస్తాయి.. కానీ, రాత్రయితే మాత్రం అవన్నీ తరలిపోతాయి. కథలాపూర్ మండలం బొమ్మెన శివారులో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. �
తమ గ్రామానికి చెందిన మూసి వాగులోని ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని, ఇసుక అక్రమ రవాణా జరగకుండా ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం పెన్పహాడ్ తాసీల్దార్ లాలూ నాయక్, ఎస్ఐ గోపి కృ�
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చింది. ప్రాజెక్టు గేట్లను సుమారు మూడు నెలలపాటు ఎత్తి నీటిని దిగువన మంజీరాలోకి విడుదల చేశారు. దీంతో మంజీరాలో భారీగా ఇసుక మేటలు
తుంగభద్ర నది తీరాన ఉన్న రాజోళి మండలంలోని గ్రామాల్లో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక సమస్యతో ప్రజలు ఇబ్బందులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో ఇల్లు నిర్మాణం చేపట్టాలంటే అ సలు ఇసుక సమస్య వచ్
మా పొలాల్లో అడ్డగోలుగా ఇసుకను తవ్వి పంటలు పండకుండా పడావు చేస్తారా అంటూ కాంగ్రెస్ నాయకుడు పురుగుల మందు డబ్బాతో నిరసన తెలిపిన ఘటన మాగనూరులో చోటుచేసుకున్నది.
ఇసుక టిప్పర్ల అడ్డగింతపై అధికారులు మాపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని, ఇసుక అక్రమ రవాణా జరిగినట్లు ఆధారాలు ఉన్నాయని బాధితులు ఆరోపించారు. పోతంగల్ మండల కేంద్రంలో ఇసుక టిప్పర్ల అడ్డగింతపై కేసు నమోదు అయిన
Illegal Transport | నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం పారుపెల్లి గ్రామంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుపుతున్న తరలిస్తున్న వాహనాలను గ్రామస్థులు పట్టుకున్నారు.
గ్రామాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని స్థానిక తహసీల్దార్ రమేష్ గౌడ్ హెచ్చరించారు. మండలంలోని పాతదాంరాజ్పల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణాపై రెవిన్యూ అధికారులతో కల