ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు! నిబంధనలను కాలరాస్తూ ఇసుక దందాకు పాల్పడుతున్నారు. కోర్కల్ మానేరు వాగు నుంచి రెడ్డిపల్లి, ఘన్ముక్ల, మల్లన్నపల్లి మీదుగా శంకరపట్నం, హుజూరాబాద్కు పగలూ, రాత్రి అనే తేడా లేకుం�
‘జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది.. ప్రధానమైన కాగ్నా నది నుంచి ఇసుకను తోడేస్తున్నారు.. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నారు..’ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమాలకు తావులేకుండా ఇసుక రవాణా చేయాలని కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. కోటపల్లి మండలంలోని కొల్లూర్ ఇసుక క్వారీని శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్రమంగా ఇసుక తరలిస్తే ఉపేక్షించేది లే�
అక్రమంగా ఇసుక తరలిస్తుండగా రోడ్డు కిందకు వెళ్లిన లారీ దిగబడిపోయింది. ఎంతకీ బయటికి రాకపోవడంతో అక్రమార్కుల గుండెల్లో దడ మొదలైంది. ఆలస్యం చేస్తే తమ దొంగతనం బయట పడుతుందనే భయంతో హుటాహుటిన మినీ జేసీబీని పిలి�