భారత దేశం నుంచి డంకీ రూట్లో అమెరికాకు వెళ్లే అక్రమ వలసదారులు మునుపెన్నడూ లేనన్ని కష్టాలను ఎదుర్కొంటున్నారు. అమెరికాలో చట్టవిరుద్ధ వలసదారుల సంఖ్యను తగ్గించాలని డొనాల్డ్ ట్రంప్ పట్టుదలతో ఉండటమే దీన�
పర్యాటకులుగా, విద్యార్థులుగా, చికిత్స కోసం రోగులుగా, వ్యాపారులుగా వచ్చే వారిందరికీ స్వాగతం పలకడానికి భారత్ సిద్ధమేనని, అయితే ఎవరైతే బెదిరింపులకు పాల్పడతారో అటువంటి వారి పట్ల మాత్రం తమ ప్రభుత్వం కఠినం�
అక్రమ వలసదారుల అణచివేత విధానంలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్కార్డుదారులను కూడా వదలడం లేదు. గ్రీన్కార్డు కలిగి శాశ్వత నివాసం, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసే వారికి భవిష్యత్లో ఇబ్బంద
అక్రమ వలసదారులను గుర్తించేందుకు నిర్వహిస్తున్న సోదాల గురించి మీడియాకు సమాచారం ఇస్తున్న వారిపై కఠిన చర్యలకు అమెరికా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తన స
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు యూఎస్లో నివసిస్తున్న లక్షలాది భారతీయుల్లో గుబులు రేపుతున్నాయి.
అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంటే అక్రమ వలసదారులతోనే ముప్పు ఎక్కువగా ఉన్నదని పేర్కొ�
అక్రమ వలసదారులను వారి సొంత దేశాలకు పంపించే ప్రక్రియలో భాగంగా 300 మందిని పనామా దేశానికి అమెరికా పంపించింది. వీరిలో భారత్ సహా పలు దేశాలకు చెందిన వారు ఉన్నారు. అక్రమ వలసదారులను పనామాలోని ఒక హోటల్లో నిర్బంధ�
Deportation | తాను గెలిస్తే అక్రమ వలసదారులను (illegal immigrants) దేశం నుంచి సాగనంపుతానంటూ చేసిన శపథాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump) నెరవేర్చుకుంటున్నారు.
తమ దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారుల్లో కొందరిని అమెరికా కోస్టారికా దేశానికి తరలించనుంది. అలా తరలిస్తున్న వారిలో పలువురు భారతీయులు కూడా ఉన్నారు. అమెరికా పంపించి వేస్తున్న వలసదారులకు ఆశ్రయం కల్పించి వ
అక్రమ వలసదారుల పట్ల అమానుష తీరుపై విమర్శలు వస్తున్నప్పటికీ అమెరికా ప్రభుత్వ వైఖరిలో మార్పు రావడం లేదు. 116 మంది భారత అక్రమ వలసదారులతో శనివారం రాత్రి చండీగఢ్కు విమానం చేరుకోగా, 112 మందితో మూడో విమానం ఆదివార�
అమెరికాకు అక్రమంగా వలస వెళ్లినవారితో రెండో విమానం భారత దేశానికి వస్తుండటం భారత దౌత్యానికి పరీక్ష అని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి పీ చిదంబరం శనివారం అన్నారు. ఈ విమానంపైనే అందరి దృష్టి ఉందని చెప్పా�
అమెరికా నుంచి తిరిగి వస్తున్న అక్రమ వలసదారుల విమానాలు దిగడానికి పంజాబ్ను ఎంచుకోవడంపై ఆ రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సహా ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా కేంద్ర ప్ర�
తమ ఉత్పత్తులపై భారత్ ఎలా సుంకాలను విధిస్తే.. తామూ అలానే ప్రతీకార సుంకాలు వేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందే ఆయన ఈ విషయాన్ని కుండబద్దలు కొట్టారు. అమ�