అక్రమ వలసదారుల ఏరివేతలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని చర్యలు దిగుతున్నారు. భారత ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలోనే, వందలాది మంది భారత వలసదారుల్ని రెండో బ్యాచ్ కింద స్వదేశానికి పంపడాని
తాను గెలిస్తే అక్రమ వలసదారులను దేశం నుంచి సాగనంపుతానంటూ చేసిన శపథాన్ని అమెరికా కొత్త అధ్యక్షుడు ట్రంప్ నెరవేర్చుకుంటున్నారు. అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఎడాపెడా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలప
తాను అధికారంలోకి వస్తే అక్రమ వలసదారులను సొంత దేశాలకు పంపిస్తానని, ఇందుకోసం అమెరికా చరిత్రలోనే అతిపెద్ద కార్యక్రమాన్ని చేపడతానని డొనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చినట్టుగానే ఇప్పుడు పని మొదలుపెట్టారు. మూడు ర�
Illegal Immigrants | అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పాలనలో దూకుడు పెంచారు. ముఖ్యంగా అక్రమ వలసదారులపై (Illegal Immigrants) ఉక్కుపాదం మోపుతున్నారు.
అమెరికాలో జన్మించే పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వ
Indians | లక్షలాది మంది అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించి వేస్తామని దేశాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడానికి ముందే ట్రంప్ ప్రకటించగా గత ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.70 లక్షల మందికిపైగా అక్రమ వలసదారులను భారత్తో
కుకీ, మైతీ తెగల మధ్య అలర్లతో అతలాకుతలమైన మణిపూర్ ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ బీరేన్సింగ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
దేశంలో నివసిస్తున్న అక్రమ వలసదారుల వివరాలను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం వెల్లడించింది. అనేక అక్రమ మార్గాలు, రహస్య ప్రదేశాల ద్వారా నిత్యం వలసదారులు దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి చొరబడుతూ ఉంటారని, వార�
Supreme Court | దేశంలోకి అక్రమంగా ప్రవేశించిన వలసదారుల డేటాను సేకరించడం సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏ రాజ్యాంగ చెల్లుబాటుపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ జరుపుతు�
illegal immigrants | అక్రమ వలసదారులకు (illegal immigrants ) పాకిస్థాన్ వార్నింగ్ ఇచ్చింది. నవంబర్ 1లోగా దేశం నుంచి స్వచ్ఛందంగా వెళ్లిపోవాలని గురువారం అల్టిమేటమ్ జారీ చేసింది. లేనిపక్షంలో వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామన�
బ్రిటన్కు అక్రమంగా వలస వస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కొత్త బిల్లు తెచ్చారు. వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో వారిని శరణార్థులుగా పరిగణించమని ఆయన తెల�
గ్లాస్గో: స్కాట్ల్యాండ్లోని గ్లాస్గో నగరంలో ఇద్దరు భారతి సంతతి వ్యక్తులను బ్రిటీష్ బోర్డర్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇమ్మిగ్రేషన్ నేరాలకు పాల్పడినట్లు ఆ ఇద్దరిపై ఆరోపణ