రైతులు కష్టపడి పండించిన ధాన్యానికి తాలు, తేమ పేర్లతో కొనుగోలు కేంద్రాల్లో కోతలు విధించడం అన్యాయమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డా రు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చిన రైతులకు 32 క్వింటాళ్ల నిబంధన ఇబ్బందులు కలిగిస్తోంది. యాసంగి సీజన్ లో ఒక్కో ఎకరానికి దాదాపు 36 క్వింటాళ్ల దిగుబడి వస్తుండగా, ప్రభ�
ఆత్మకూరు(ఎం) మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల భిక్షం అన్నారు.
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ఓదెల మండలంలోని కొలనూరు, గోపరపల్లి గ్రామాల్లో సహకార సంఘం, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే ధాన�
చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలోని బస్టాండ్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద రోడ్డుపై ఐకేపీ (సెర్ఫ్) కొనుగోలు కేంద్రానికి ప్రభుత్వ స్థలానికి కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం గ్రామస్తులు
రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు బొమ్మనపల్లి గ్రామంలో సర్వేనెంబర్ 685 లో 22 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, అందులో ఐకేపీ కొనుగోలు కేంద్రానికి ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామస్తులు, రైతులు డిమాండ్ చేశ�
రైతులు వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తహసీల్దార్ అనుపమరావు అన్నారు. వీణవంక మండలంలోని కనపర్తి, వీణవంక, బ్రాహ్మణపల్లి, ఇప్పలపల్లి గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయటమే తమ లక్ష్యమని పదే పదే చెప్పుకుంటున్న రాష్ర్ట ప్రభుత్వ నేతలు, మహిళా సంఘాల సభ్యుల ధాన్యం కొనుగోళ్ల కమీషన్ మాత్రం ఇప్పించలేకపోతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయ�
మహిళలు ఆర్థికాభివృద్ధి సాధించడానికి ప్రభుత్వం స్త్రీనిధి ద్వారా రుణాలను మంజూరుచేస్తున్నది. ప్రతిఏటా లక్ష్యాన్ని మహిళా సంఘాలు సాధ్యం చేసుకుంటున్నప్పటికీ ఈసారి నెరవేరుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతు
Collector Venkatesh Dotre | జిల్లా వ్యాప్తంగా వరి ధాన్యం కొనుగోలు ( Paddy procurement ) ప్రక్రియను వేగవంతం చేయాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.
Gunny Bags | మాగనూర్ కృష్ణ ఉమ్మడి మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలకు అరకోర గన్ని బ్యాగులు సరఫరా అవుతున్నాయి. దీంతో రైతులకు పూర్తిస్థాయిలో అందక అరిగోస పడుతున్నారు.