వేలకు వేలు పెట్టుబడి పోసి, అష్టకష్టాలు పడి సాగు చేసిన పంట చేతికి వచ్చినా అన్నదాతకు మార్కెట్లో ‘మద్దతు’ దక్కడం లేదు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుతోపాటు నాన్ఆయకట్టులో బోర్ల ఆధారంగా ముందుగా నాట్లు �
మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేసిన ఇందిరా క్రాంతి పథకం(ఐకేపీ)లో అవకతవకలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. దోమ మండలంలోని మోత్కూరు గ్రామంలో ఓ బుక్ కీపర్ చేతివాటం ఆలస్యంగా వెలుగుచూసింది.
ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం సేకరణకు ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నది. సెంటర్ల నిర్వహణ బాధ్యతను ఐకేపీ, సింగిల్విండోలు, మార్కెట్ కమిటీలకు అప్పగిస్తున్నది. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు
జోగుళాంబ గద్వాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. దాదాపు రెండు నెలలపాటు ధాన్యం సేకరణ కొనసాగింది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పుష్కల
పెద్దశంకరంపేట మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జొన్న, వరి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. శనివారం పెద్దశంకరంపేటలో పీఏసీఎస్ ఆధ
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లను సజావుగా చేపడుతున్నది. కామారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజక�
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. ప్రభుత్వ మద్దతు ధరకు రైతులు ధాన్యం విక్రయించి లబ్ధి పొందుతున్నారు. గతంలో ధాన్యం విక్రయించేందుకు రైతు లు అనేక ఇబ్బందులు పడే�
జిల్లా లో వానకాలం ధాన్యం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. అన్ని మండలాల్లో వరి కోతలు జోరందుకోవడంతో కొద్ది రోజుల నుంచి అధికారులు ధాన్యం కొనుగోళ్లను ముమ్మరం చేశారు.
కేంద్రం అనుసరిస్తున్న తీరు దుర్మార్గం 42 రోజులుగా సీఎమ్మార్ నిలిపివేతా? రాష్ట్రంలో సంక్షోభంలో రైస్ ఇండస్ట్రీ దక్షిణాదిపై ఉద్దేశపూర్వకంగా అణచివేత మిల్లుల్లో ధాన్యం తడిసి 2500 కోట్ల నష్టం ఫెడరేషన్ ఆఫ్ �